రాష్ట్రంలో బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.
6.66 శాతం మందికి మధుమేహం ఎన్సీడీ స్క్రీనింగ్లో వెల్లడి ఇప్పటివరకు 90 లక్షల మందికి పరీక్షలు హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): మారిన జీవనశైలి, కొవిడ్తో వచ్చిన మార్పులు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి
రాష్ట్రంలోని ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు న్యాక్ గుర్తింపు దక్కించుకోవడంపై తెలంగాణ ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. మరిన్ని విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు దక్కించుకొనేలా ఇతోధికంగా ప్�
హైదరాబాద్ : పలు జిల్లాల్లో ఈనెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది. కాగా బుధవారం నాడు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గం�
ఆస్ట్రేలియా : టీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల ఆస్టేలియాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్ట్రాత్ఫీల్డ్ (సిడ్నీలో ) కౌన్సిల్ మేయర్ మాథ్యూ బ్లాక్మోరే (Strathfield Council) తో భేటీ అయ్యారు. ఈ సందర్భం�
ఉస్మానియా యూనివర్సిటీ, మే 17: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన డిగ్రీ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీఎస్డబ్ల
హైదరాబాద్ : నవీన్ కుమార్ చింతపండు అలియాస్ తీన్మార్ మల్లన్నకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ షాకిచ్చారు. పలు సందర్భాల్లో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన తీన్మార్ మల్లన్నకు పు�
ధర్మపురి, మే 17 : ప్రభుత్వం కల్పించిన ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకొని, తపన, పట్టుదలతో శ్రమిస్తే ఉద్యోగం సాధన సులువేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాల కో
సంగారెడ్డి అర్బన్, మే 17 : వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మామిడి సాగు, దిగుబడి పెరిగే విధంగా ప్రయోగాలు చేస్తామని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్ నీరజ అన్నార�
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధాన కేంద్రంగా ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో బౌద్ధం పరిఢవిల్లిందని చెప్పారు. గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా
స్టాం పులు రిజిస్ట్రేషన్ల శాఖ గత ఆర్థిక సంవత్సరంలో కొత్త రికార్డు సాధించింది. కరోనా సెకండ్ వేవ్, థర్డ్వేవ్ ఇబ్బంది పెట్టినా 2021-22లో భూ లావాదేవీల జోరు తగ్గలేదు
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు మంగళవారం నుంచి యూకే, స్విట్జర్లాండ్లో 10 రోజులపాటు పర్యటించనున్నారు. ఈ నెల 17 నుంచి 21 వరకు యూకేలో, 23 నుంచి 27 వరకు స్విట్జర్ల
దేశంలో 28 గేట్వేలు ఉన్నాయని (రాష్ర్టాలు), పెట్టుబడులకు మంచి గేట్వేలను ఎంచుకోవాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మన దేశానికి ప్రతిబింబం వంటి ఐఎఫ్ఎస్ అధికారులు ఉత్త�