సిద్ధిపేట : ఏఎన్ఎం కుటుంబానికి మంత్రి హరీశ్రావు భరోసా కల్పించారు. మద్దూర్ మండలం లదునుర్ గ్రామానికి చెందిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఏన్ఎంగా విధులు నిర్వహిస్తున్న రామడుగు రేణుక (38) విధులకు బైక్ వెళ్త�
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. నాగర్ కర్నూల్ డీఎస్పీగా ఏసీపీ మోహన్ కుమార్ బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆయన రాచకొండ కమిషనరేట్లో పీడీ స�
హైదరాబాద్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజినల్ ఔజ్ రీచ్ బ్యూరో(ఆర్వోబీ) ఉపాధి కల్పన నిమిత్తం రాష్ట్రంలోని సాంస్కృతిక బృందాలు, కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. నాటిక, నృత�
హైదరాబాద్ : రైతులు నూతన యాజమాన్య పద్ధతులు పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్సార్ గార్డెన్స్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యవసాయాధికారులు, రైతు సమన�
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్గా జ్యోతి
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : జిల్లాలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని టీఎస్డబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్రెడ్డి సంబంధిత అధికారులలను ఆదేశించారు. గురువారం కలెక్ట�
సంగారెడ్డి కలెక్టరేట్, మే 19 : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలలో భాగంగా మంగళవారం 5గురు విద్యార్థులు డిబార్ అయ్యారు. ద్వితీయ సంవత్సరం చివరి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఈ పరీక్షలో భాగంగా జరిగ�
హైదరాబాద్ : జీవితమంతా దళితుల అభివృద్ధికి కృషి చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న భాగ్యరెడ్డి వర్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుం�
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ
వికారాబాద్ : పరిగి పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ దొంగ బాబా నిర్వాకం బయటపడింది. మంచి జరుగుతుందంటూ అశ్విని(18) అనే అమ్మాయి చేతులను నిప్పులపై పెట్టించాడు బాబా. దీంతో బాధితురాలి కాళ్లు, చేతులకు తీవ్�
హైదరాబాద్ : రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. లిక్కర్పై 20 నుంచి 25 శాతం పెంచారు. వెయ్యి ఎంఎల్ లిక్కర్పై రూ. 120 పెంచడంతో.. ధర రూ. 495 నుంచి రూ. 615కు పెరిగింది. ల�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయం, అటవీ తదితర రంగాల్లో దేశానికే తలమానికంగా నిలిచిందని పద్మశ్రీ పురస్కార గ్రహీత తిమ్మక్క ప్రశంసించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ�
రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం ప్రకటించారు. నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ దీవకొండ దామోదర్రావు, హెటిరో డ్రగ్స్ అధినేత డాక్టర్ బీ పా�