ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో నిఖత్ జరీన్ స్వర్ణం నెగ్గడం రాష్ర్టానికి, దేశానికి గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జరీన్ భవిష్యత్ లక్ష్యాలకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు �
రాష్ట్రమంతా పెట్టుబడులు పెట్టండి అభివృద్ధిలో భాగస్వాములు కండి మన పిల్లలకు ఉద్యోగాలు కల్పిద్దాం లండన్లో ప్రవాసులతో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో పెట్టుబడులు పెట్టి స్థాని
ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్ ప్రశంసలు పర్యావరణహిత చర్యలకు రెండు జాతీయ అవార్డులు ప్రదానం హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) అవలంబిస్తున్న పర్యావరణహిత చర�
ఖమ్మం, మే 21 : టీఆర్ఎస్ పాలనలో పల్లె, పట్టణ ప్రగతికి అత్యధిక నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారని నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. శనివారం కార్పొరేషన్ పరిధిలోని 59, 60వ డివిజ
హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శనివారం రాత్రి ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రణయ్ రాయ్తో భేటీ అయ్యారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలు, ఆర్థిక అంశాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నట�
న్యూఢిల్లీ : విద్యారంగంలో ఢిల్లీ ప్రభుత్వ విధానం ప్రశంసనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్తో కలిసి కేసీఆర్ దక్షిణ మోతీబాగ్లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శి
ఆఫీస్ స్పేస్ లీజింగ్లో హైదరాబాద్ దేశంలోనే ముందుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బెంగళూరును అధిగమించి మరీ హైదరాబాద్ అగ్రస్థానంలో నిలువడం గర్వకారణమని తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక �
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. భయాందోళనలకు, ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా పరీక్షలకు సిద్ధం
హైదరాబాద్ : టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో జరిగిన ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ చాంపియన్ షిప్లో తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం
హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి గొప్పగొప్ప పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం బీఆర్ అంబేద్కర్
సీఎం కేసీఆర్ పర్యటనపై చర్చోపచర్చలు.. ఆసక్తిగా గమనిస్తున్న ఇతర పార్టీల నేతలు ఇక జాతీయ రాజకీయాల్లో కొత్త ఒరవడి.. అభిప్రాయపడుతున్న రాజకీయ విశ్లేషకులు ఢిల్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు ఘనస్వాగతం �
రాష్ట్ర విజయాలను భారత విజయాలుగా చూడాలి ప్రపంచంతో పోటీకి విప్లవాత్మక సంస్కరణలు అవసరం భారత హైకమిషన్ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ లండన్లో పలు కంపెనీల ప్రముఖులతో భేటీ హైదరాబాద్ రావాలని వేదాంత చైర్మన�
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం స్థలాల సేకరణ చేపట్టాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోటిపల్లి, దుడ్యాలల్లో 10 సెంటీ మీటర్ల వర్షాపాతం రికార్డయ్యింది. ధావలాపూర్లో 9, మదనపల్లి,