హైదరాబాద్ : స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు ఓ బాలుడి నుంచి ఘన స్వాగతం లభించింది. జ్యూరిచ్ నగరానికి చేరుకున్న కేటీఆర్కు స్నితిక్ అనే బాలుడు స్వాగ�
Exams | రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత మొదటిసారిగా ప్రత్యక్షంగా పరీక్షలు జరుగుతున్నాయి. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద
రైతు అనుకూల పథకాలు ఆదర్శం మద్దతు ధరలపై కేంద్ర ప్రభుత్వ విధానం లోపభూయిష్టం సీఎం కేసీఆర్ ఇతర సీఎంలతో కలిసి మార్పు తేవాలి మాజీ మంత్రి శోభనాద్రీశ్వరరావు రాష్ట్ర మంత్రి నిరంజన్రెడ్డితో భేటీ హైదరాబాద్, మ�
ముందు ఇంధన ధరలు పెంచిందెవరు? తగ్గింపు పేర మోసం చేస్తున్నదెవరు? కేంద్రం సెస్ తీసేస్తే 2014 నాటి ధరలు ట్విట్టర్లో కేంద్రాన్ని ఎండగట్టిన కేటీఆర్ హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్తోపాటు వం�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్ప�
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
హైదరాబాద్ : తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో అన్నమయ్య శతగళార్చన కార్యక్రమం సింగపూర్లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఆన్లైన్లో ఘనంగా నిర్వహించారు. మూడుగంటల పాటు నిర్వహించిన ప్రత్యక్�
హైదరాబాద్ : పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం ‘బారాణా పెంచి.. చారాణా తగ్గించినట్టు’ ఉందని.. ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన గాంధీ దవాఖానలో మీడియాతో మాట్లాడాడ�
యాదాద్రి, మే 22 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల కోలాహలం నెలకొన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కొండపై క్యూ కాంప్లెక్స్
మెదక్ : పండుగ కోసం బంధువుల ఇంటికి వచ్చి చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన ఈ విషాదకర సంఘటన హవేళిఘనపూర్ మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ మురళి తెలిపిన వివ�
చేర్యాల, మే 22 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో పులకించిపోయింది. మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో శైవక్షేత్రం పులక
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే యాదవుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిట
హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్త�