హైదరాబాద్, మే 24: జీవ వ్యర్థాల వల్ల జరిగే అనర్ధాల నుంచి ప్రజలు, ఇతర జీవరాసులను రక్షించేందుకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో పాడైపోయిన రోడ్ల మరమ్మతులు, రోడ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళ�
ములుగు : ములుగు డీఆర్వో ప్రేమలత రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. విధులకు హాజరయ్యేందుకు మంగళవారం హనుమకొండ నుంచి ములుగుకు వస్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయింది. ములుగు జిల్లా కేంద్రం పరిధి�
చిన్న శంకరం పేట్ : చిరుత పులి దాడిలో గుర్రం పిల్ల మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్న శంకరం పేట్ మండలం టి మాందాపూర్ గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కురుమ మల్లయ్య �
మహబూబాబాద్ : ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఇస్తారన్న ఆశ కూడా లేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఎర్రబెల్లి ట్రస
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో కంపెనీ భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపింది. తెలంగాణలో అలీఆక్సిస్ కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముం�
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రచ్చబండ పేరిట రేవంత్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆ
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలతో పాటు గ్రూప్-1 పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులకు అవగాహన కల్పించేందుకు నమస్తే తెలంగాణ నిపుణ ఆ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కలుసుకున్నారు. ఈ అరుదైన కలయికకు దావోస్ వేదికైంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఆప్యాయంగా పలకరించుక
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ఫస్టియర్, సెకండియర్లో కలిపి ఈ ఏడాది మొత్తం 9,07,393 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 6వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా 1,443 క
తెలంగాణ పథకాలపై పొరుగు రాష్ర్టాల రైతులు ఆసక్తి చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ విధానాలు, అందిస్తున్న ప్రోత్సాహకాలు నచ్చి, తెలంగాణలో భూములు కొనేందుకు మరాఠా రైతులు మక్కువ చూపుతున్నారు. మహారాష్ట్రలో
ఢిల్లీ నుంచి తెలంగాణకు బాట ఎందుకు! మోదీ 26న రెండోసారి హైదరాబాద్కు రాక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు అమిత్షా పర్యటన వరుస కడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుం�
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేండ్ల తర్వాత ఈ పరీక్షలు నిర్వహించారు. తొలిరోజు పరీక్ష కేంద్రాల వద్ద తల్లిదండ్రుల కోలాహ�
ఏం ముఖం పెట్టుకొని ప్రధాని వస్తున్నారు? రాష్ర్టానికి ఒక్క హామీనైనా నెరవేర్చారా? ధరల గురించి మీరా మాట్లాడేది..? ఉపాధి హామీని వ్యవసాయానికి కలపాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మే 23 (నమస్తే తెలం�