దావోస్లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్రంలోని పెట్టుబడి అనుకూల విధానాలకు పారిశ్రామికవేత్తలు ఫిదా అవుతున్నారు. తొలిరోజు లూలు కంపెనీ 500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకోగా.. కీమో ఫార్మా మరో వంద కోట్ల పె�
టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు అభ్యర్థులుగా ప్రకటించిన నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారథి రెడ్డిలను వేర్వేరుగా కలిసి శుభాకాంక్షలు
ఇటీవల దావోస్ పర్యటనలో భాగంగా సోమవారం లైఫ్ సైన్సెస్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ను ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే వైస్ చైర్మన్ సిక్కా చంద్రశేఖర్ గౌడ్ కలిశారు
ఇవ్వలేదని నర్సన్నపై ప్రమాణం చేస్తావా? టీడీపీలో నన్ను బ్లాక్మెయిల్ చేశాడు పెట్టుబడుల కోసం కేటీఆర్ విదేశీ టూర్ జల్సాల కోసం రాహుల్ యాత్రలు కేసీఆర్ దేశాన్ని పాలించటం ఖాయం రేవంత్ వ్యాఖ్యలపై మల్లారె�
రైతన్నకు అండగా ఉంటూ.. అనతి కాలంలోనే దేశానికి అన్నం పెట్టే స్థాయికి వచ్చామంటే అది సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు అన్నారు. రాజేంద్ర�
రాష్ట్రం నుంచి వచ్చేనెల 21తో పదవీ కాలం ముగిసే రెండు రాజ్యసభస్థానాలకు మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. రెండు స్థానాలకు జరిగే ఎన్నికల్లో పోటీచేసే టీఆర్ఎస్ అభ్యర్థులుగా పార్టీ అధినేత
పైపులకు కేరాఫ్ అడ్రస్గా ఆశీర్వాద్ నిలిచింది. రెండు దశాబ్దాల క్రితం ఈ రంగంలోకి అడుగుపెట్టిన సంస్థ అనతికాలంలోనే అగ్రగామి కంపెనీగా ఎదిగింది. బెంగళూరు కేంద్రస్థానంగా 1998లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
నియోజవకవర్గ వ్యాప్తంగా కాలనీలతో పాటు బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్పేట డివిజన్ ఓల్డ్ పటేల్నగర్ బిలాల్ మజీదు బస్తీలో సుమా
మెదక్ రూరల్, మే24 : మెదక్ జిల్లా మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లిలో శతాధిక వృద్ధురాలు గోపని ఎల్లమ్మ (102) సోమవారం రాత్రి మృతిచెందింది. గోపని ఎల్లమ్మ భర్త భూమయ్య 39 ఏండ్ల కిత్రం మరణించారు. ఆమెకు ఐదుగురు కూతు�
కామారెడ్డి : కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. హస్తం పార్టీలో ఎవరో ఒకరు తమ అసంతృప్తిని వెల్లగక్కుతూనే ఉంటారు. మొన్నటికి మొన్న జనగామ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకుల్ల
కరీంనగర్ : లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆదిశగా కృషి చేసినట్లయితే అనుకున్న గమ్యాన్ని సునాయాసంగా చేరుకోగలరని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని జాన్ విల్స�
హైదరాబాద్, మే 24: నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పురోగతిపై అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మంగళవారం అరణ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్యాకేజీ 27, 28, సదర్
వరంగల్ : దళితుల సాధికారిత కోసం సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా మొదటి దఫాలో మంజూరైన 53 దళితబంధు యూనిట్లను �