టీఏసీ నిబంధనలకు విరుద్ధం గోదావరి డెల్టాపై తీవ్ర ప్రభావం వెంటనే పనులను ఆపించండి జీఆర్ఎంబీకి తెలంగాణ లేఖ హైదరాబాద్, మే23 (నమస్తే తెలంగాణ): పోలవరం జలాశయం డెడ్ స్టోరేజీ నుంచి నీటిని వాడుకునేందుకు ఏపీ ప్రభు
హైదరాబాద్, మే23(నమస్తే తెలంగాణ): న్యాయశాఖ కార్యదర్శిగా నర్సింగ్రావు బాధ్యతలు స్వీకరించారు. సోమవారం బీఆర్కేభవన్లోని న్యాయశాఖ కార్యాలయంలో వేదపండితుల ఆశీర్వచనం పొందిన ఆయన సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. అ
జిల్లాలవారీగా టార్గెట్ విధించిన పౌరసరఫరాలశాఖ హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): గత వానకాలం (2021-22) సీజన్ కు సంబంధించి 10 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ ఎఫ్సీఐకి ఇచ్చేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు చేపట్టింది. ఇ�
హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): క్రిమినల్ కేసులు విచారణలో ఉండగా నిందితుడు విదేశాలకు వెళ్లేందుకు నిర్దిష్ట కాలానికి పాస్ పోర్టు జారీ చేయవచ్చని హైకోర్టు తీర్పు చెప్పింది. 1993 నోటిఫ�
నూతన వ్యవసాయ చట్టాలను అమలుచేయటానికి కేంద్రం ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయాన్ని దేశంలోని రైతాంగం వ్యతిరేకించింది. కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చేవిధంగా కొత్త చట్టాలను రూపొందించారంటూ నిరసనోద్యమానికి
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి సమీపంలో మద్యం తరలిస్తున్న వాహనం సోమవారం సాయంత్రం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బీరు, లిక్కర్ బాటిళ్లు రోడ్డు పాలయ్యాయి. ప్రయాణికులు, వాహనదారులు దొరికినకాడికి మద్యం బా�
హైదరాబాద్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి
ఉస్మానియా యూనివర్సిటీ, మే 23 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈ పరీక్ష తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈ (సీబీసీఎస్) ఎనిమిదో సెమ�
హైదరాబాద్, మే 23 : త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు, రోడ్లు, డ్రైనేజీల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఇందుకు సీఎం కేసీఆర్ సరిపడా నిధులు ఇచ్చారని మంత్రులు ఎర్రబెల్లి
వేముల వాడ టౌన్ మే23 : వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో ర�
పాపన్నపేట ,మార్చి 23 : ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి వెల్లడించారు. సోమవారం పాపన్నపేట మండలం మల్లంపేట లో నిర్వహిస్తున్న శ్రీరామ సీతా
వనపర్తి : వనపర్తిలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సంబంధించిన లే అవుట్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజి