తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�
ఖైరతాబాద్ ప్రాజెక్టులోని బాబూ జగ్జీవన్రామ్ నగర్లో ఉన్న అంగన్వాడీ స్కూల్ను గురువారం తెలంగాణ ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రతి కళకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభిస్తున్నది. కళాకారుల ప్రతిభను వెలికితీస్తూ.. ప్రభుత్వం వారికి ఉపాధినిస్తుంది. అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులకు అం
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని మల్కారం గ్రామం లో పీఏసీఎస్ చైర్మన్ బుర్కుంట సతీష్ ఆధ్వర్యంలో గోడౌన్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే �
సీఐఐ ఇండియా బిజినెస్ ఫోరమ్ – సౌతాఫ్రికా ఐటీ టాస్క్ టీం చైర్ పర్సన్గా గుర్రాల నాగరాజు నియామకం అయ్యారు. సౌత్ ఇండియా నుంచి మొట్టమొదటిసారి.. ముఖ్యంగా తెలంగాణ వ్యక్తి కి ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా గుర్�
సిద్దిపేట : ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నేతలే విచ్ఛిన్నకర శక్తులు అని మండిపడ్డారు. మోదీ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్కు వ�
హైదరాబాద్ : తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్ వేదికగా పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రమైన కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జీఎంఎం ఫాడులర్ సంస్థ హైదరాబాద్లో పెట్టుబడులు పెట�
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తుండటంతో.. పలు కంపెనీలు �
హైదరాబాద్ : పల్లె ప్రగతి 5వ విడతను మరింత పకడ్బందీగా నిర్వహించాలి. ఈ సారి బాధ్యత అంతా ప్రజా ప్రతినిధులదే. సమన్వయం చేసే బాధ్యతను జెడ్పీ చైర్మన్ లు, సీఈఓ లు తీసుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయా
హైదరాబాద్ : హైదరాబాద్ పర్యటనలో భాగంగా తెలంగాణపై మరోసారి విషం చిమ్మిన ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విరుచుకుపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలను
బెంగళూరు : బెంగళూరు పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కలిసి లంచ్ చేశారు. గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న కేసీఆర్.. నేరుగా దేవె�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గురువారం మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్నారు. బెంగళూరు ఎయిర్పోర్టు నుంచి నేరుగా మాజీ ప్రధాని దేవేగౌడ ఇంటికి కేసీఆర్ వెళ్లారు. ప్రస్తుతం దేశ�