అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన ఉన్నదని, ఇందుకు కేంద్ర ప్రభు త్వం ఇటీవల నిర్వహించిన సర్వేనే తార్కాణమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వచ్చే
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, బడీడు పిల్లలను గుర్తించి బడుల్లో చేర్పించడం, విద్యార్థుల నమోదు కోసం జూన్ 3 నుంచి 30 వరకు ‘ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట’ కార్యక్రమాన్ని నిర్వహించ
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక శ్రద్ధతో పల్లెలన్నీ ఆదర్శవంతంగా మారాయి. తాజాగా గ్రామీణ యువతకు సీఎం కేసీఆర్ మరో వరం ప్రసాదించారు. యువతను క్రీడలవైపు ప్రోత్సహించాలనే ఉద్దేశం తో వారి అవసరాలను క్షేత్రస్థాయిలోన�
ఐటీ, ఫార్మా రంగాల తరహాలో తెలంగాణను బొమ్మల తయారీ కేంద్రం (టాయ్స్ హబ్)గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని దండుమల్కాపూర్లో 106 ఎకరాలు కేట
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. శ్రీకాకుళం జిల్లా రాజాం మండలానికి చెందిన శేఖర్ అనే యువకుడు కే�
బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉన్నదని, ఆ పార్టీతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆదరణ లేదని పేర్కొన్న మంత్రి.. ఆ పార్టీని
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్గా మారుతున్నదని టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అ న్నారు. ఆదివారం సాయంత్రం నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజాల
Nakashi Paintings | తెలంగాణలో వందకు పైగా కళారూపాలు పురుడుపోసుకున్నాయి. శతాబ్దాలుగా పండితపామరులను అలరిస్తూ ఉన్నాయి. వీటిలో 15 జానపద కళారూపాలు.. ‘పటం కథలు’గా ఖ్యాతిపొందాయి. వివిధ ప్రదర్శనల్లో ‘నకాశీ పటాలు’ ప్రముఖ పాత్�
ప్రతి వార్డులో రూ.4.50లక్షలతో ఏర్పాటు వచ్చేనెల 2న ప్రాంగణాలు ప్రారంభం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 28 : తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర
హైదరాబాద్కు అత్యంత సమీపంలోని కర్కపట్ల బయోటెక్ పార్క్ ఫేజ్-3లో రెట్ హెల్త్కేర్ ఫార్యులేషన్ ఏర్పాటు చేసిన యూనిట్ను రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి టీ హరీశ్ రావు ప్రారంభించారు. రూ.15.96 కోట్ల పెట్ట
నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సీఎం కేసీఆర్.. వారి ఆరోగ్యమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. శనివారం మండలంలోని ఆలేరు, శ్రీరామగిరి, నైనాల,
చరిత్రలో నిలిచిపోయేలా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిర్వహించుకుందామని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారి జరుగనున్న ఈ వేడుకల
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�