సంగారెడ్డిలోని టీఆర్ ఆర్ వైద్య కళాశాలలో 150 సీట్ల అడ్మిషన్లను రద్దు చేస్తూ జాతీయ వైద్య కమిషన్ (ఎన్ ఎంసీ) ఇచ్చిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెల
హైదరాబాద్ : పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ కిన్నెరమెట్ల జానపద కళాకారుడు దర్శనం మొగిలయ్యకు రూ. కోటి నగదు పురస్కారాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పద్మశ్రీ
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వ దృష్టి అంతా అభివృద్దిపైనే.. రాజకీయాలపై కాదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు.. మిగతా సమయమంతా అభివృద్�
హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు శ్రమజీవి పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పార్టీ తరపున భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామి�
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త
హైదరాబాద్ : గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక బుధవారం విడుదల చేశారు. హై�
తెలంగాణ తన పెద్దరికాన్ని పార్లమెంట్లో చాటుకోనున్నది. రాజ్యసభలో 10 మంది తెలంగాణ బిడ్డలు తమ గళాన్ని వినిపించనున్నారు. విభజన చట్టం ప్రకారం పార్లమెంట్లో ఎగువ/పెద్దల సభకు రాష్ర్టానికి ఏడుగురు సభ్యులే.
ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్లో పాల్గొననున్న భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టులో తెలంగాణ యువ ప్యాడ్లర్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. వచ్చే నెలలో బర్మింగ్హామ్ వేదికగా జరుగనున్న కామన్వెల్త్
: జాతీయ ఐస్ స్కేటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ స్కేటర్లు పతక జోరు కనబరిచారు. గుర్గావ్ వేదికగా మంగళవారంతో ముగిసిన టోర్నీలో రాష్ర్టానికి చెందిన స్కేటర్లు ఏడు పతకాలతో మెరిశారు. ఆసాంతం అద్భుత ప్రదర్శన�
కవిత – పద్యం, పాటల పోటీ పద్యం, కవిత ఒక విభాగం, పాట మరో విభాగం రెండు విభాగాలకు విడి విడిగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, పది విశిష్ట బహుమతులు ఉంటాయి. నా తెలంగాణ దిగ్దిగంతముల దాక పరచినట్టి జ్యోత్స్నామయ ప్రభ�
తెలంగాణలో పల్లెప్రగతి పనులు ఎంతో బాగున్నాయని కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సునీల్కుమార్ ప్రశంసించారు. గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని కొనియాడారు.
అర్చకులకు సంక్షేమ పథకాల రూపకల్పన, అమలుకు ఉద్దేశించిన అర్చక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడుతాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అధ్యక్షుడు డాక్టర్ కేవీ రమణా�