హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలంతా చక్కని ఆరోగ్యం, సుఖ సంతోషాలతో జీవించాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆశయని సీఎం కేసీఆర్ తెలిపారు. అందుకోసం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తోందన్నా�
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టమని సీఎం కేసీఆర్ అన్నారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించార�
హైదరాబాద్ : వ్యవసాయం దండుగ కాదు.. పండగ అని నిరూపించామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. ‘సమైక్య రాష్ట్రంలో ఆనాటి పాలకుల అనాలోచిత, వివక్షాపూరిత విధానాల కారణంగా తెలంగాణ ప�
Minister Harish rao | తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. నాడు ఉద్యమ కెరటం, నేడు ప్రగతి ప్రస్థానం అని అన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్స్లో ఘనంగా జరిగాయి. వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండా వందనం చేశార
CM KCR | తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో శిఖరాగ్రానికి చేరిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పబ్లిక్ గార్డెన్లో నిర్వహించగా.. ఈ సందర్భంగా సీఎం క�
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): గత ఎనిమిదేండ్లలో భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి తెలంగాణలోని చారిత్రక ప్రదేశాలు, సాంస్కృతిక సంపద, జలపాతాలు, ప్రకృతి సౌందర్యాలు, ఆలయాలు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయ
తెలంగాణ ఐటీ రంగం ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. దేశంలో మరే రాష్ర్టానికీ సాధ్యం కాని రికార్డు వృద్ధి నమోదు చేసింది. ఐటీ కంపెనీలు, టెకీలకు స్వర్గధామంలా మారిన తెలంగాణ, దేశవ్యాప్తంగా ప్రతికూల పరిస్థితులు ఉ
కరోనా మహమ్మారి వెంటాడుతున్నా గత ఏడాది రాష్ట్ర ఐటీ రంగం వృద్ధిలో ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయిందని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.1.83 లక్షల కోట్ల ఐటీ ఎగుమ�
పరిపాలనలో ఉగాది పచ్చడిలో లాగ షడ్రుచులుంటాయి. అంతిమంగా మంచి జరిగిందా, లేదా? ఎంత ప్రగతి సాధించామనేదే కొలమానం. కేసీఆర్ నేతృత్వంలోని ఈ ఎనిమిదేండ్ల ప్రభుత్వ పాలనాతీరును ఎనిమిది విధాలుగా విశ్లేషిస్తే...
ఎనిమిదేండ్లు ఎంత స్వల్పకాలం. ఒక వ్యక్తి జీవితంలోనే ఈ వ్యవధి ఎంతో చిన్నది. అటువంటిది ఒక రాష్ట్ర చరిత్రలో..! ఈ స్వల్ప వ్యవధిలోనే తెలంగాణ ఎన్నో విజయాలు సాధించింది. మూడుదశలుగా ఈ ప్రస్థానాన్ని తీసుకోవచ్చు. రాష�
పథకాల పతకాలు మనవే! ఎనిమిదేండ్ల నవ తెలంగాణ వైభవం నలుదిక్కులకూ విస్తరించింది. ఇదొక అభివృద్ధి ప్రయోగశాల. ప్రగతి నమూనా. కాబట్టే, మన కల్యాణలక్ష్మిని తమిళనాడు యథాతథంగా అమలు చేస్తున్నది. మన భగీరథను హర్ ఘర్ జల్
గత ఏడాది కంటే ఈసారి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకున్నా భూగర్భ జలాలు మాత్రం తగ్గిపోలేదు. అదీగాక గత సంవత్సరం మే నెలతో పోల్చితే ఈ ఏడాది మే నెలలో భూగర్భ జలమట్టం 0.18 మీటర్ల మేరకు పెరిగిం
ప్రముఖ పాత్రికేయుడు, కవి, రచయిత, చిత్రకారుడు శీలా వీర్రాజు (83) బుధవారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీర్రాజుకు భార్య, రచయిత్రి శీలా సుభద్రాదేవి, కూతురు ఉన్నారు.