హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 23న పది పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. టెన్త్ ఎగ్జామ్స్కు 5,08,143 మంది రిజిస్ట్రర్ చేసుకోగా, 5,03,114 మంది హాజరయ్�
నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు సీహెచ్ కొండూరులో జరగనున్న లక్ష్మీనరసింహస్�
చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లా ముఖ్రా కె గ్రామంలోనిది. ఇటు, అటు పొలాలు.. వాటి మధ్యన నున్నటి రోడ్డు.. దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు. ఇవన్నీ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పు
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సీ-ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప�
చేద్దామంటే పని ఇవ్వరు.. చేసిన పనికి డబ్బు ఇవ్వరు బతుకుతెరువు కోసం నగరాలకు గ్రామస్థుల వలస యోగి రాష్ట్రం యూపీలో గాలిలో దీపంగా ఉపాధి హామీ సింగిల్ ఇంజిన్ రాష్ట్రం తెలంగాణలో జోరుగా ఉపాధి వికారాబాద్ జిల్లా
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. యూకే, దావోస్లో పది రోజుల పాటు పర్యటించిన కేటీఆర్.. రాష్ట్రానికి కోట్ల విలువ చేసే పెట్టుబడులను తీసుక�
వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ �
బంజారాహిల్స్,మే 27: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4నుంచి నిర్వహించనున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఎకనామిక్స్�
వాషింగ్టన్ : వరి దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం పంజాబ్ను మించి పోయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి వర్
రాష్ర్టానికి మరో ప్రఖ్యాత బహుళజాతి సంస్థ రానున్నది. దక్షిణ కొరియాకు చెందిన ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ తెలంగాణలో రూ.1,400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ �
హైదరాబాద్లో మరో అంతర్జాతీయ కంపెనీ తమ కేంద్రాన్ని విస్తరించనున్నది. గ్రాస్-లైన్ పరికరాల ఉత్పత్తిలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జీఎంఎం ఫాడ్లర్ రూ.28 కోట్ల (37 లక్షల డాలర్ల) పెట్టుబడితో హైదరాబాద్ యూనిట్ను �
తెలంగాణలో డిజిటలైజేషన్ను వేగవంతంచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్కార్డుతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది. డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి ప్రపంచస్థాయి పౌరసేవలను అందించేందుకు ప్రభు త్వం మాస్టర్కార�