ఆధునిక తెలంగాణ సాహిత్య నిర్మాణంలో ఇదొక ఉజ్వల ఘట్టం. నిజాం నిరంకుశ ఆంక్షలను తట్టుకొని అనేక అవమానాలకు, అవహేళనకు గురై అన్నింటినీ అధిగమిస్తూ 50 ఏండ్లకు పైగా ప్రాచ్య కళాశాలను, తెలుగు పండిత శిక్షణ కళాశాలను పరిష
సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో రాష్ట్రంలో పోలీస్ శాఖ మరింత బలోపేతం అయ్యిందని హోంమంత్రి మహమూద్అలీ అన్నారు. బుధవారం అంబర్పేట ఎస్ఏఆర్ సీపీఎల్లో పోలీసుల వాహనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇంధన అవుట్�
తెలంగాణలో రైల్ కోచ్ల తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటుకు స్విట్జర్లాండ్ సంస్థ ‘స్టాడ్లర్ రైల్' ముందుకొచ్చింది. రెండేండ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఆ కంపె�
నర్జీ మేనేజ్మెంట్, ఆటోమేషన్ ఉత్పత్తుల తయారీ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్.. రాష్ట్రంలో మరో తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో భాగంగా బుధవారం ద
కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు బుధవారం భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సుకు అనుగుణంగా సామాజిక, విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలు, సంప్రదా
పేదలకు వైద్యపరీక్షల ఖర్చు తలకు మించిన భారంగా మారింది. చాలామంది ప్రైవేటు వైద్యులు రోగం ఒకటుంటే.. దానికి సంబంధం లేని టెస్టులు కూడా రాస్తుంటారు. దీంతో ప్రైవేటు ల్యాబ్ల్లో టెస్టులు చేయించుకోవాలంటే వేల రూపా
స్మార్ట్ ఎలక్ట్రిక్ ఆటోమేషన్, డిజిటల్ సొల్యూషన్స్లో ప్రసిద్ధిపొందిన ష్నైడర్ ఎలక్ట్రిక్ అంతర్జాతీయంగా టాప్ బ్రాండ్. పారిస్ సమీప పట్టణం రూయిల్ మాల్మైసన్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న ఈ సంస్
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అందించనున్నారు. అందుకు ఐసీఐసీఐ ఫౌండేషన్ ఫర్ ఇన్క్లూజివ్ గ్రోత్ సంస్థతో కళాశాల విద్య అధికారులు అవగాహన ఒప్పందాన్ని కుద�
హైదరాబాద్ : రాష్ట్రంలో పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు గడువు ఈ నెల 26న రాత్రి 10 గంటలకు ముగియనున్నది. వాస్తవానికి ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు తుది గడువుగా తెలంగాణ రాష్ట్ర స్థాయి ప
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని డిగ్రీ, ఇంటర్ గురుకులాల్లో ప్రవేశాల కోసం జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్ష
హైదరాబాద్ : రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు సింగిల్ పిక్ కాటన్ ప్రమోషన్పై, ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ బుధవారం బీఆర్కే భవన్ల
హైదరాబాద్ : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ స్థాయి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. దావోస్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్ర
హైదరాబాద్ : నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. హైదరాబాద్ అబిడ్స్లోని స్మైలింగ్ స్టార్స్ ప్లే స్కూల్ను సజ్జనార్ ప్రారంభించారు. ఈ సంద�
హైదరాబాద్ : దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో రైల్వే కోచ్ ఫ