నాగర్కర్నూల్ : కలలు కనండి.. బాగా చదివి కన్న కలలను సాకారం చేసుకోండని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రుల ఆశయాలు, తాము కన్న కలలను నెరవేర్చుక�
హైదరాబాద్ : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం క�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్ రెడ్డితో పాటు వివిధ శాఖల కార్య
హైదరాబాద్ : వివిధ రంగాల వ్యాపారులు వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని, ఇదే గొప్ప మానవ సేవ అని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరల్డ్ మెట్రాలజీ డే సందర్భంగా శుక్�
Nikhat Zareen | ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ బంగారు పతకం సాధించడం పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ట్వ�
ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా సాధించాలనే అంశంపై నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సు (కొలువు..గెలువు) విజయవంతమైం�
యూకే పర్యటనలో ఉన్న పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు 2వ రోజూ లండన్లోని పలు కంపెనీల సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న ప్రగతిశీల విధానాలను, పెట్టుబడి అవకాశాలను వివరి�
కొత్త రెవెన్యూ జిల్లాలను జ్యుడిషియల్ డిస్టిక్ట్స్గా పరిగణిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల సంఖ్య 33కు పెంచినప్పటికీ పాత పది జిల్లాల్లోనే జ్యుడిషియల్ కోర్టులు పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. అన్ని బ్రాండ్ల బీర్లపై ఒక్కో బాటిల్పై రూ.10 చొప్పున, దేశీయ మద్యంపై క్వార్టర్పై రూ.20, విదేశీ బ్రాండ్ల మద్యం రకాలకు క్వార్టర్కు రూ.40 చొప్పున ధరలు పెంచుతూ ప్రభుత్వ ప్రధాన కార�
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా హైదరాబాద్ ఫార్మా సిటీలో ఏర్పాటుచేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకా�