మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్నది. ఇంగ్లండ్కు చెందిన ఫార్మా సంస్థ ‘సర్ఫేస్ మెజర్మెంట్ సిస్టమ్స్' దేశంలో ఎకడాలేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ ల్యాబొరేటరీని హైద�
రాష్ట్రంలో ఈ నెల 22 వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పల్లె ప్రగతితో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కింది. జిల్లాలోని 421 గ్రామ పంచాయతీల్లో పక్కాగా చేపడుతున్న అభివృద్ధి పనులు, నాలుగు విడుతల్లో చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాల �
అనేక రంగాల్లో పల్లెలను పట్టణాలకు దీటుగా తీర్చిదిద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు స్పోర్ట్స్పై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేలా, కొత్త మెరికలను సిద్ధం చేసేలా
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించడంతో పాటు సమస్యలన్నీ పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు - మనబడి పథకాన్ని ప్రారంభించారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. బుధవారం నర్సాపూర్, కౌడిపల్లి, చిలిప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఎప్పటి మాదిరిగానే నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై మంత్రు�
మేడ్చల్ కలెక్టరేట్, మే 18 : పేదల సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ క్రీడలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 2న ఎంపిక చేసిన కొన్ని గ్ర�
జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన అనతికాలంలోనే రాష్ట్ర అభివృద్ధి చెందడంలో సీఎం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదని భూపాలపల్లి ఎమ్మె�
హైదరాబాద్ : ఆదిలాబాద్లోని సిమెంట్ ఫ్యాక్టరీని అమ్మేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నేతలకు కవిత పలు ప్రశ్న�
హైదరాబాద్ : కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి మండిపడ్డారు. కేంద్రమే నేరుగా పల్లెల్లకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారమని నిప్పులు చెరిగారు. రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢి
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఐదుదోనాలతండాకు కృష్ణానీళ్లు కొండలు, గుట్టల మీదుగా పైపులైన్ ద్వారా నీటి సరఫరా కోటి రూపాయల వ్యయానికి వెనుకాడని రాష్ట్ర ప్రభుత్వం మారుమూల తండాలో తెరమరుగైన చెలిమె నీటి కష్టాలు య