వేసవిలో అంతరాయం లేకుండా గ్రామాలకు తాగునీరు సరఫరా జరిగేలా అధికారులు చర్య లు తీసుకోవాలని మిషన్ భగీరథ ఈఎన్సీ సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై సోమవారం ఆయన హైదరాబాద్ ఎర్రమంజిల్�
‘తెలంగాణలో ఎక్కడ తవ్వి నా.. బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి, పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం గౌ�
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని ఎర్రంబెల్లికి చెందిన పడమటి అన్విత ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఏప్రిల్ 10న భువనగిరి నుంచి బయల్దేరిన ఆమె 12న నేపాల్కు చేరుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం,సీపీఐ..ఇలా పార్టీలు ఏవైనా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తూ సంక్షేమ సర్కార్గా ముందుకుసాగుతున్నది. అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో దేశంలోనే నెంబర్వన్గా న�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర పర్యటన బీజేపీ నాయకుల కుసంస్కారాన్ని, నోటి దురుసును మరింతగా బయటపెట్టింది. ఏదైనా రాజకీయ పక్షం అధికారంలోకి రావాలంటే, తాము సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికలను ప్రజల మ
ఓ దిక్కు ఎండలు మండిపోతుంటే.. మరో దిక్కు విద్యుత్ కోతలతో భారతదేశం అట్టుడుకిపోతున్నది. అధికారిక కోతలకు, అనధికార కోతలు కూడా తోడవ్వడంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ స
దేశంలోని ఏ రాష్ట్రమైనా సర్వతో ముఖాభివృద్ధి దిశగా దూసుకువెళ్లాలంటే ఆ రాష్ర్టానికి సమర్థ నాయకత్వం కావాలి. అలాంటి నాయకత్వం కేసీఆర్ రూపంలో లభించడం తెలంగాణ ప్రజల అదృష్టం. ముఖ్యమంత్రి కేసీఆర్ విజయవంతమైన ఉ
బీజేపీ నాయకుల అబద్ధాలపై ప్రజానీకం మండిపడుతున్నది.. తుక్కుగూడ వేదికగా చేసిన చిల్లర మాటలను ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఇక్కడ రైతు రాజ్యం నడుస్తున్నదని రైతులోకం నినదిస్తున్నది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో తె
ఖైరతాబాద్, మే 16 : ‘తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తవ్వినా..బౌద్ధ నిక్షేపాలు బయటపడుతున్నాయి. పిడికెడు మట్టి తీసినా ప్రపంచ చరిత్ర దాగి ఉంటుంది’ అని పర్యాటక, సాంస్కృతి శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గౌతమ బు�
హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియట్ 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. 221 పని రోజులతో విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. జూలై 1న ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున
సారంగాపూర్, మే16 : నిర్మల్ జిల్లాలో ఈజీఎస్ ద్వారా చేపడుతున్న పనులను కేంద్రం బృందం పరిశీలిస్తున్నది. బృందంలోని సభ్యులు వివిధ మండలాల్లో విడివిడిగా పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, సారంగాపూర్ �
హైదరాబాద్ : గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా.. ఆయన బోధనలను తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు స్మరించుకున్నారు. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని అ
కరీంనగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగదుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కిం�
గుమ్మడిదల,మే16 : మైనార్టీ సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సర్కారు పెద్ద పీట వేస్తుందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామశివారులోని మైనార్టీ స్మ