మత్య్స సహకార సంఘాల్లో నూతన సభ్యత్వాలకు ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ను చేపట్టింది. అందులో భాగంగా ఈ నెల 20 వరకు అర్హత కలిగిన మత్స్యకారులకు సభ్యత్వం కల్పించాలని నిర్ణయించింది
‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఆ దిశగా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసింది. అదే బాటలో ప్రస్తుతం మరో 90 వేల ఉద్యోగాల భర్తీకి దశాలవారీగా నోటిఫికేషన్ల�
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య పెండింగ్లో ఉన్న విభజన అంశాలకు సంబంధించి త్రిసభ్య కమిటీ సమావేశం ఈ నెల 25న జరుగనున్నది. ఇంతకు ముందు కమిటీ ఒకసారి సమావేశం కాగా.. తాజాగా జరిగే భేటీ రెండోది. కేంద్ర హోంవాఖ
జనగామ : జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంక్షేమ దవాఖానను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నకిరేకల్ నుంచి తిరిగివస్తున్న క్రమంలో మార్గమధ్యంలో జనగామ ఎంసీహెచ్ ఆసుపత్రిని �
రాజన్న సిరిసిల్ల : రాష్ట్రంలో శాంతిభద్రలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, ఇందులో భాగంగా జిల్లా పోలీస్, కమిషనర్ కార్యాలయాలను కొత్త జిల్లాల్లో నిర్మిస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సిరిసి�
హైదరాబాద్ : దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో 7వ బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం స్నాతకోత్సవం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ప్రదేశ్, జమ్మూకశ
నల్లగొండ : హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్య�
MLC Kavitha | కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై చూపుతున్న వివక్షపై సమాధానం చెప్పాలని కేంద్రమంత్రి అమిత్ షాను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్
తెలంగాణపై బీజేపీది అదే కక్ష.. ఎనిమిదేండ్లుగా అదే వివక్ష కొనసాగుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. రాష్ట్రం కేంద్రం కడుపు నింపుతున్నా, కేంద్రం తెలంగాణ కడుపు కొట్టడం మా�
ఈనాడుకు కనిపించని ఎన్టీపీసీ జాప్యం గడువు పూర్తయ్యి రెండేండ్లు.. 90% పనులే ఇంకా ఏడాది సమయం కోరుతున్న ఎన్టీపీసీ రాష్ట్రంపై కేంద్ర సర్కారు నిర్లక్ష్యానికి నిదర్శనం దాన్ని వదిలి వైటీపీఎస్పై ఈనాడు అక్కసు పన�
త్వరలో సిబ్బంది నియామకం పారదర్శక సేవల కోసమే సంస్కరణలు టీఎస్ బీపాస్ను పకడ్బందీగా అమలు చేయాలి ‘ప్రజా పన్నులతో చేపట్టిన పని’ అని స్పష్టంగా పేర్కొంటూ బ్యానర్ కట్టించాలి నిర్దేశిత పది అంశాల్లో పనుల పూర్
పాఠశాలల్లో శానిటేషన్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, ప్రోత్సహించేందుకు అందజేసే స్వచ్ఛ విద్యాలయ పురస్కారాలకు ఈ ఏడాది రాష్ట్రం నుంచి 36,262 స్కూళ్లు దరఖాస్తు చేసుకొన్నాయి. 5 రకాలైన స్టార్ రేటింగ్ కోసం సర్కార
పోలీస్ పోస్టుల భర్తీ ప్రక్రియలో తొలిదశ అయిన ప్రిలిమినరీ పరీక్షలకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియమక మండలి సిద్ధమవుతున్నది. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు ఆగస్టు ఏడో తేదీన ఎస్సై ఉద్యోగాలకు ప్రాథమిక
అధికారులకు మంత్రి కొప్పుల ఆదేశం హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ): జహంగీర్ పీర్ దర్గా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను షెడ్యూల్డ్ కులాల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించా�