సిద్దిపేట : ప్రజలందరికీ ప్రభుత్వ సేవలు సులువుగా అందాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన ములుగులో సమీకృత మండల కార్�
హైదరాబాద్ : రాష్ట్రంలోని మున్సిపల్ అధికారులు, సిబ్బందిపై ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మున్సిపల్ జాబ్ థ్యాంక్ లెస్ జాబ్ అని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మే�
హైదరాబాద్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింతగా అందుబాటులోకి తీసుకొస్తాస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం అమీర్పేట్లోని 50 పడకల హాస్పిటల్లో రూ.74 లక్షల వ్యయంతో ఏర్పాటు చే�
ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షూటింగ్ ప్రపంచకప్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ అదరగొట్టింది. మిక్స్డ్ టీమ్ పిస్టల్ ఈవెంట్లో సౌరభ్ చౌదరితో జతకట్టిన ఇషా అద్భుత ప్రదర్శనతో 18వ అంతర్జాతీయ పతకాన్ని తన ఖాత�
భావ వ్యక్తీకరణలో భాష కీలకం. అట్లాగే భాషణలో కూడా భాష కీలకమే. భాష అంటేనే ఓ భావనా పటిమ. ఇటీవల టీఆర్ఎస్ ప్లీనరీ వేదికపై, ముగింపు సమావేశంలో సీఎం కేసీఆర్ చేసిన భాషణలో భాష అత్యంత రమణీయమై, ప్రాధాన్యాన్ని సంతరిం�
ఉస్మానియా యూనివర్సిటీ, మే 12 : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ విదేశీ భాషల్లో డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు �
వెంగళరావునగర్, మే 12 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎర్రగడ్డలోని ఛాతీ దవాఖానాలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు �
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ.. మీరు గుజరాత్కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ�
హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బండా ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. నేటి నుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామి
హైదరాబాద్ : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సంజయ్వి హాస్యాస్పదమైన, ఆధార రహితమైన ఆరోపణలు అని కేటీఆ�
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రూరల్ మండలంలోని భీంసరి గ్రామంలో ఘోరం జరిగింది. ఓ కొట్టంలో ఉంచిన 60 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. అయితే అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉక్కపోతకు గురై, శ్వాస ఆడక మృతి చెందాయి. గొర్ర�
గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు.. వ్యవసాయానికి రోజంతా ఉచిత కరెంటు.. విద్యుత్తు సంస్థల బలోపేతం.. వేసవి తాకిడిని ముందే గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు.. హేతుబద్ధమైన శ్లాబులు.. ని�
పవర్ హాలిడేల్లేవు.. కరెంటు కోతల్లేవు. విద్యుత్తు సరఫరాకు రంది లేదు.. పరిశ్రమలు బంద్ అవుతాయన్న బాధ లేదు. నిరంతరాయంగా ఉత్పత్తి.. తరలివస్తున్న ఆర్డర్లు. ఇదీ రాష్ట్ర పారిశ్రామిక రంగ ముఖచిత్రం. తెలంగాణ ఏర్పాట�
ఒంటరి మహిళలకు సహకార సంఘాల అధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్ యోచిస్తున్నట్టు చైర్పర్సన్ వీ సునీతా లక్ష్మారెడ్డి వెల్లడించారు. మహిళల రక్షణే మహిళా కమిషన్ ఎజెండా అని, మ�
ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) పథకానికి మూల వేతనం నుంచి 2 శాతం చెల్లించేందుకు తాము సిద్ధమని తెలంగాణ ఎన్జీవోల కేంద్ర సంఘం ప్రకటించింది. ఈ స్కీమ్ను ఈహెచ్ఎస్ ట్రస్ట్ ద్వారా అమలు చేయాల�