తెలంగాణ నూతన సచివాలయం వడివడిగా సిద్ధమవుతున్నది. కార్మికులు మూడు షిప్టుల్లో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. భవన సముదాయంలో భారీ గుమ్మటాల బిగింపు కూడా పూర్తయింది. అధికారులు నిత్యం పనులను పర్యవేక్షిస్తున్నారు.