ఎన్నికలంటే పరస్పరం దూషించుకోవడం, బట్టకాల్చి మీదేయటం అనుకొని రెచ్చిపోతుంటారు. కానీ, తెలంగాణలో అందుకు భిన్నమైన వాతావరణం బీఆర్ఎస్ రూపంలో ప్రత్యేకించి కేసీఆర్ తీరుతో ఒక కొత్త అధ్యాయానికి తెరదీసిందని చ�
నూతన సచివాలయ ప్రాంగణంలో నిర్మించిన నల్లపోచమ్మ గడిలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. మూడురోజులపాటు శాస్ర్తోక్తంగా జరిగే ఈ క్రతువులో తొలిరోజు రోడ్లు భవనాలశాఖ మంత్రి వేముల ప�
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లు �
నాటి రాజులైనా, నేటి పాలకులైనా స్థల, కాల పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అవసరాల కోసం నిర్మించిన అనేకానేక కట్టడాలు భవిష్యత్ తరాలకు వారసత్వ, పురావైభవ సంపదగా అలరారుతాయి. సౌందర్యాత్మకతను ప్రకృతికో, కావ్యాలకో �
హైదరాబాద్ మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో 150 వార్డు ఆఫీసులను నెలాఖరులోగా ఏర
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని, జూలై వరకు కరివెన జలాశయానికి నీళ్లను తరలించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు.
కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారు. దశాబ్దాలుగా ఒప్పందం ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తూ నూతన సచివాలయం ప్రారంభోత్సవం రోజు ఫైలుపై సంతకం చేయడంత
Minister Jagadish Reddy | తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి ని చూసి ప్రగతి నిరోధకులు తట్టుకులేక పోతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Minister Jagadish Reddy) మండిపడ్డారు.
‘అది ఉద్యమైనా, స్మారక చిహ్నమైనా కేసీఆర్కు సాటి మరెవ్వరూ లేరు, రాలేరు’ అని మంత్రి టీ హరీశ్రావు పేర్కొన్నారు. ఆదివారం నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా హరీశ్రావు ట్వీట్ చేశారు. ‘ఒకనాడు తెలంగాణ పదం
స్వరాష్ట్రంలో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. చరిత్రలో నిలిచిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు.
ఈ ఆదివారం సాయంత్రం నగర వాసులకే కాదు రాష్ట్ర ప్రజలకు ఎంతో ప్రత్యేకం. కొత్త సచివాలయం ప్రారంభం కావడంతో దాన్ని చూసేందుకు నగర వాసులు భారీ సంఖ్యలో తరలిరావడంతో హుస్సేన్సాగర్ చుట్టు పక్కల ప్రాంతాల్లో సందడి న�