New Secretariat | రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయంపై భారతీయ జనతా పార్టీ నాయకులు విషం చిమ్ముతున్నారు. ద్వేషపూరితమైన ప్రకటనలు చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు ఎవ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి రాత
Pride of Telangana | తెలంగాణ సచివాలయం అత్యంత సువిశాలమైనదని, ఇటువంటి ప్రత్యేకతలు కలిగిన భవనం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్�
సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటం, అమరుల త్యాగాలతో సిద్ధించిన స్వరాష్ట్రంలో పాలన సాగించేందుకు శిథిల భవనాలే దిక్కయ్యాయి. రకరకాల సమస్యలతో అటు ఉద్యోగులు, ఇటు సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాష్ట్�
BR Ambedkar Secretariat | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అన్నిహంగులతో కొత్తగా సెక్రటేరియట్ను నిర్మించింది. ఈ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టింది. ఇప్పటికే పనులన్నీ పూర్తిగా �
నూతన సచివాలయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు విజన్కు ప్రతిరూపమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ పాలన ప్రాంగణానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం’గా పేరు పెట్టడం ఆయన దార్శన�
New secretariat | 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం. పగలు ధవళకాంతులతో ధగధగమని మెరిసే అపురూప నిర్మాణం. రాత్రి జాజ్జల్యమానంగా వెలిగే సుందర దృశ్యం.
ప్రారంభానికి సిద్ధమవుతున్న నూతన సచివాలయాన్ని ఉద్దేశిస్తూ ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు శుక్రవారం ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘మనం గొప్ప భవనాలు నిర్మిస్తే.. అవి మనల్ని గొప్పగా తీర్చిదిద్దుతాయ�
Telangana Secretariat | వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి నూతన సచివాలయం నుంచే పరిపాలన సాగనున్నది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సచివాలయం పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ప్రస్తుతం ఆయా శాఖలకు కేటాయించిన గదుల్లో ఫర్నిచర్, క
కొత్త సచివాలయంలో ఏసీ ప్లాంట్లను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కొత్త సచివాలయంలో 540 టన్నుల సామర్థ్యం ఉన్న నాలుగు ఎయిర్ కండీషన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
Vemula Prashant Reddy | కొత్తగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనానికి సంబంధించిన ఏసీ ప్లాంట్ను రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు.