Minister KTR | తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి సిద్ధమవుతుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ నూతన సచివాలయంతో పాటు తెలంగాణ అమరవీరుల స్మారక
రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు పెట్టడం దేశం గర్వపడే నిర్ణయమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు.
రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని గురువారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
కొత్త సచివాలయ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సబ్బండ �
New Secretariat | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహేబ్ అంబేద్కర్కు తెలంగాణ ప్రభుత్వం సమున్నత
గౌరవం కల్పించింది. కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత పేరును పెట్టాలని సీఎం కేసీఆర్
ప్రభుత�
దక్కనీ, కాకతీయ శైలిలో అన్ని హంగులతో సర్వాంగసుందరంగా రూపుదిద్దుకొంటున్న నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. మిగిలిన కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేసి దసరా నాటికి ప్రారంభించేందుకు సిద్ధం చేయనున్న�
నూత న సచివాలయంలో రెడ్స్టోన్ కట్టడం నిర్మాణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు రాజస్థాన్ నుంచి మరో 50 మంది మేస్త్రీలను రప్పించాలని వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నడిబొడ్డున నిర్మితమవుతున్న నూతన సచివాలయం పనులను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. సుమారు 4 గంటల పాటు సెక్రటేరియట్ నిర్మాణ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ విధించిన గడువులోగా అమరుల స్మారక చిహ్నం పూర్తి కావాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి సంబంధించిన క్లాడింగ్ పనులను త్�
హైదరాబాద్ : హుస్సేన్ సాగర్ తీరాన కొత్త సచివాలయం నిర్మాణ పనులు కొనసాగుతోన్న విషయం విదితమే. ఈ సచివాలయ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెం
హైదరాబాద్ : నూతన సచివాలయంలో నిర్మిస్తామన్న దేవాలయం అంశాన్ని ప్రశాంత్ యాదవ్ అనే నెటిజన్ ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ట్వీట్పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆలయం, �
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నిర్ణీత గడువులోగా అమరుల స్మారక చిహ్నం, నూతన సెక్రటేరియట్ నిర్మాణం పూర్తి కావాలి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్