ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నిర్మాణ పనులు ప్రారంభించి నెలలు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాకలో రూ. లక్ష �
దేవాదులతోపాటు పలు ప్రాజెక్టుల కాంట్రాక్టు టెండర్ గడువును మరోసారి పొడిగించారు. శుక్రవారం నిర్వహించిన స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
MLA Marri Rajashekarreddy | కౌకూర్లో ఫార్చ్యూన్ ఎన్ క్లేవ్ లో డ్రైనేజీ అవుట్లైట్ లేక పోవడంతో రోజు డ్రైనేజీ నీరు రోడ్లపైన నిలవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.
Kandlakoya IT Park | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఐటీ రంగాన్ని విస్తరించేలా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్క్ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టి�
National highway Works | కేంద్రం మంజూరు చేసిన నిధులతో మెదక్, కామారెడ్డి జిల్లాలో జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు రూ.526 కోట్లతో నిర్మిస్తున్న పనులను యుద్ధప్రాతిపదికన కొనసాగిస్తున్నారు.
నంగునూర్ మం డలం ఘణపూర్లో నిర్మిస్తున్న పంప్హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీట
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రం లో రూ.12కోట్లతో నిర్మిస్తున్న క్యూ కాంప్లెక్స్ భవన నిర్మాణ పనులు నాసిరకం గా జరుగుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు.ఇటీవల క్యూ కాంప్లెక్స్ భవ
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే అధికారులకు యజమానులు కుటుంబ వివరాలు అందించి సహకరించాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఇల్లెందు పట్టణం జేకే కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్�
నిజామాబాద్, బోధన్ కోర్టుల ప్రాంగణాల్లో న్యాయస్థానాల్లో విధులు నిర్వర్తిస్తున్న న్యాయాధికారుల కోసం వసతి గృహాలను నిర్మించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు కాసోజు సురేందర్, లక్ష్మీనార
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు ఉంది ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ దుస్థితి. భౌగోళికంగా రైతులకు అనుగుణంగా, జాతీయ రహదారుల కూడలిగా, కావాల్సిన కోల్డ్ స్టోరేజీలు, జిన్ని
రాష్ట్రంలో నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వివిధ ప్రాజెక్టులు, భవనాలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తిగా పడకేశాయి. దీనికితోడు హైడ్రా కూల్చివేతలతో బిల్డర్ల
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల ప్రజాపరిషత్ భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎంపీడీవో భవనం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవ�
గురుకుల విద్యాలయాలు అరకొర వసతులతో అస్తవ్యస్తంగా నడుస్తున్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్నా పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉన్నది. అద్దె భవనాల్లో నడుస్తున్న ఒక్కో గురుకుల విద్యాలయానికి ప్రతి నెలా సుమార�
ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ను కల�