ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ దానకిశోర్ను కల�
విద్యా సంవత్సరం ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా కస్తూర్బా విద్యాలయానికి సంబంధించిన నూతన భవవాన్ని ఎందుకు ప్రారంభించడంలేదని, భవనం ప్రారంభానికి తన పదవే అడ్డంకి అయితే రాజీనామా చేయడానికి సిద్ధమని జడ�
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో భాగంగా బీఆర్ఎస్ సరార్ మంజూరు చేసిన హెల్త్ సబ్ సెంటర్ల పకా భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోపోవడంతో ఎకడి పనులు అకడే నిలిచిపోయాయి. దీంతో �
సంచలనాలకు కేంద్రంగా మారిన పంజాగుట్ట పోలీస్స్టేషన్లో తరచూ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దొంగలు ఈజీగా పంజాగుట్ట పోలీసుల కండ్లు గప్పి పరారవుతున్నారు.
కొండాపూర్లోని 8వ పోలీసు బెటాలియన్లో అధికారులు, సిబ్బంది కోసం నూతనంగా 19 క్వార్టర్లను నిర్మించనున్నట్లు టీఎస్ఎస్పీ అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
గర్భిణులు, బాలింతలకు న్యూట్రిషన్ కిట్లను, ఎంసీహెచ్ కిట్లను సమయానికి అందజేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌల
Minister Damodara Rajanarsimha | రాష్ట్రంలో నిర్మిస్తున్న వైద్య కళాశాల ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha)అధికారులను ఆదేశించారు.
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు �
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్యనందించాలనే సర్కారు సంకల్పానికి దాతల చేయూత తోడైతే ఫలితం అద్భుతంగా ఉంటుంది. సర్కారు బడులు సైతం కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా తీర్చిదిద్ది, అందులో చదివ�
మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సీసీరోడ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మండలంలో ప్రత్యేక అభివృద్ధి నిధులు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రోడ్లు శరవేగంగా స�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న రహదారుల విస్తరణ, కూడళ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్అండ్బీ కూడలి, అప్పన్నపల్లి �
ఫతేనగర్ డివిజన్లో వసతుల కల్పనకు ప్రజాప్రతినిధులు కృషి చేస్తున్నారు. డివిజన్లో ఇప్పటికే తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, రహదారులు, శ్మశానవాటికలు, కమ్యూనిటీహాల్స్, ఓపెన్జిమ్లు, షటిల్ కోర్టులు, ప్రభుత్వ �
మహానగరంతో పాటు శివారులోనూ ముంపు ముప్పునకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులోభాగంగానే బల్దియా చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్
‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�