‘మన ఊరు-మనబడి’ తో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి పేర్కొన్న
స్వరాష్ట్రంలో పట్టణాలకు దీటుగా పల్లెలు అభివృద్ధి చెందుతున్నాయని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు స్పష్టం చేశారు. శుక్రవారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రాఘవపేటలో ఆర్అండ్బీ శాఖ ని�
మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆర్సీపురం డివిజన్లోని సాయినగర్కాలనీ బస్డిపో రోడ్డులో రూ.24 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనుల
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
కరువునేలకు గోదావరి జలాలు అందించాలన్న సంకల్పంతో చేపడుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్) దిగువ ప్రధాన కాల్వ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొత్తం 49.900 కిలోమీటర్ల వరకు ప్రవహించే ప్రధాన దిగువ కాల్వ తవ్వకం, కట్టడా�
ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
శ్మశాన వాటికల్లో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని పలు శ్మశాన వాటికల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే
Yadadri | యాదాద్రి (Yadadri ) శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా తలపెట్టిన శ్రీసుదర్శన నారసింహ మహాయాగం వాయిదాపడింది. వచ్చే నెల 21 నుంచి మహాయాగాన్ని నిర్వహించాలని
ప్రార్థనా మందిరాల నిర్మాణాలు త్వరగా ప్రారంభించండి వర్చార్ట్ ప్రకారం పనుల్లో మరింత వేగం పెంచాలి అధికారులను ఆదేశించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): నూతన సచివాలయ నిర్
Delhi govt lifts ban on construction, demolition activities | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కాస్త తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నిర్మాణాలు, కూల్చివేతలపై ఉన్న