నెల్లికల్లు లిఫ్ట్ పనులు ప్రస్తుతం చకచకా సాగుతున్నాయి. ఏడాదిలో పూర్తి చేసి రైతాంగానికి నీరందించేందు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. తిరుమలగిరి సాగర్ మండలంలోని 24,886ఎకరాల బీడు భూములకు సాగు నీరందించేందు�
కోకాపేట ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నది. ఇక్కడి భూములు హాట్ కేకులుగా అమ్ముడు పోతున్నాయి. భారీ నిర్మాణాలు రూపుదిద్దుకుంటున్నాయి. గత పాలనలో ఇక్కడి భూములను వేలం వేస్తే.. మంచి ధర పలికినా.. అభివృద్ధి మాత్రం ఉం
రాజన్న సిరిసిల్ల జిల్లా రహదారులకు రాజయోగం పట్టింది. పెద్ద నగరాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా రోడ్ల విస్తరణ జరుగుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ఇప్పటికే మెజార్టీ దారులు అద్దాల్లా మెరుస్తుండగా, జంక్షన్లు,
జిల్లా ఎస్పీ కార్యాలయ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.50లక్షలతో జీప్లస్-3లో అధునాతన వసతులతో ప్రభుత్వం నిర్మిస్తున్నది. ఎస్పీ కార్యాల యం పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ�
సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు చకచకా సాగుతున్నాయి. ఆయా పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ట్ర స
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజివాస్ హిమానీనదం అత్యంత వేగంగా కరుగుతున్నది. ఇటీవల చాలా మార్పులు కనిపించాయని, హిమపాతం వేగంగా తగ్గిపోతున్నదని సోన్మార్గ్లోని టూరిస్ట్ గైడ్ �