Harish Rao | ఫార్ములా ఈ కార్ల రేసింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీ�
Tourism Department | రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం సంస్థలో గత 24 ఏండ్లుగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసే 166 మంది కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
KTR | ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏసీబీ నోటీసులపై కేటీఆర్ స్పంది�
Hyderabad Bonalu | ఆషాఢ మాస బోనాలకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు శుక్రవార
Prathik Jain | భూ సమస్యలను సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సులోనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నేపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ప
ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. షాద్నగర్లోని ఎమ్మెల్సీ క్యాంపు కర్యాలయంలో నందిగామ, కొత్తూరు, కొందుర్గ్, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలకు చెందిన పలువురికి శుక్రవ�
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్య�
వ్యాపారాలు, సంస్థలు, ప్రభుత్వాల ఆర్థిక భద్రత చార్టెడ్ అకౌంటెంట్ల (సీఏ) చేతుల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార చెప్పారు. సీఏలు నైతికతకు కట్టుబడి ఉండాలని, ఏఐ టెక్నాలజీ యుగంలో నిజాయితీయే మీకు అత్�
రాష్ట్రంలోని టాప్ ఐదు వార్తాపత్రికలు, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, టీవీ చానళ్లు, ఇన్ప్లూయెన్సర్లతో హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఈనెల 17న సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (స�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సంకల్పం సాక్షాత్కరిస్తున్నది. పేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన 484 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు.