TG Govt | తెలంగాణ ప్రభుత్వం జిల్లా ఇన్చార్జి మంత్రులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నది. కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించింది.
IAS Transfers | తెలంగాణలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
BJP | కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని బీజేపీ మరికల్ మండల ఇన్చార్జి ఉమేష్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి నర్సన్ గౌడ్ ఆరోపించారు.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. జూన్ 20, 21వ తేదీల్లో ఈ ఫోరమ్ సమావేశం జరగనుంది.
Narayanpet | జాతీయ రహదారి 167 పై భారీ రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన మరువకముందే గంటన్నర వ్యవధిలో మరో యాక్సిడెంట్ జరిగింది. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామ సమీపంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ వ్య�
దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్సుల ఫిట్నెస్పై రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు ఫోకస్ చేశారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, అప్పా జంక్షన్,
Hyderabad Rains | హైదరాబాద్లో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి శేరిలింగంపల్లిలో పలు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు నిండిపోయాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్�
Hyderabad Rains | హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి చందానగర్ ప్రధాన రహదారిలోని సెల్లార్లు నీటమునిగాయి. వేముకుంటలోని పలు ఇళ్ల�
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 లక్షలకుపైగా అదనపు భారం పడుతున్నది. ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం అరకొరగానే ఉ�
తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది ఎన్డీయే కూటమి సర్కారేనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పా
Banakacharla | తొలుత గోదావరి-బనకచర్ల ప్రాజెక్టును చేపట్టాలని, ఆ తరువాత కావేరికి జలాలను తరలించే అవకాశం ఉంటుందని కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదనలు చేసినట్టు తెలిసింది. అందుకు కేంద్రం సైతం స�
మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండో విడత సీట్ల కేటాయింపు జాబితాను వెబ్సైట్లో పెట్టామని ఎంజీపీ సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు పేర్కొన్నారు.