నిత్యం నోరుజారడం, నవ్వులపాలవడం అలవాటు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి నోరుజారారు. అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధా�
అటానమస్ కాలేజీల పర్యవేక్షణకు ఏర్పాటు చేసిన అటానమస్ కాలేజీ అఫైర్స్ డైరెక్టరేట్ విషయంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ విభాగాన్ని ఏకంగా రద్దుచేసి, డైరెక్టరేట్ ఆఫ్ అకడమిక్ ఆడిట్ సెల్�
సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
వస్తదో, రాదోననుకున్న తెలంగాణ కోసం ఉద్యమించేందుకుగాను అమెరికాలోని మంచి ఉద్యోగానికి యువనేత కేటీఆర్ రాజీనామా చేశారు. అరువై ఏండ్ల కలను సాకారం చేయడంలో తనదైన పాత్ర పోషించారు. అంతేకాదు, రాష్ట్ర పురోగమనంలో మం�
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్ కింద బుధవారం మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్దీపూర్ గ్రామానికి చెందిన బీఆర�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఓ నిరుపేద కుటుంబం వెల్డింగ్ వర్స్షాపు ఏర్పాటుకు చేయూత అందించి తెలంగాణ ఫుడ్స్ మాజీ చ
బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచి అవలంబిస్తున్న వైఖరి అనుమానాస్పదంగా ఉన్నది. తన నిబద్ధతను చాటుకోవడంలో ఏనాడూ సఫలం కాలేదు. పైకి చెప్పేది ఒకటి లోపల చేసేది మరొకటి.
KTR | ప్రశ్నించే విద్యార్థులపై కేసులు పెట్టే కాంగ్రెస్ పార్టీ పోలీస్ రాజకీయం చెల్లదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. విద్యారంగ సమస్యలపై ప్రశ్నిస్తే విద్యార్థి నేతలపై అక్రమ కేసులను నమోదు �
Gift A Smile | గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా నిరుపేద కుటుంబానికి తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్ సాగర్ చేయూత అందించారు. బోడుప్పల్లో స్టీల్ ఫర్నీచర్ అండ్ వెల్డింగ్ వర్క్షాపును ఏర్పాటు చేయ�
అంబేద్కర్ జయంతి సందర్భంగా దళిత నాయకుడు, మాజీ ఎంపీపీ ముదాం సాయిలుపై పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా కామారెడ్డి జిల్లా లింగంపేటలో జూలై 25వ తేదీన ఆత్మగౌరవ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనికి బీఆర�
Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒ
బనకచర్ల ప్రాజెక్టు ముమ్మాటికీ అక్రమమేనని, గోదావరిలో తెలంగాణ వాటను వదులుకునే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి అన్నారు. ధర్మపురి నియోజవర్గం గొల్లపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్�
Komatireddy Raj Gopal Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పెద్దలు హామీ ఇచ్చారని తెలి�