తెలంగాణాన, కట్టప్ప బానిస బుద్ధుల పెద్దలు,
పరాయి కుట్ర శక్తులకు, సద్దులు మోస్తూ,
పబ్బం గడుపుకోవాలని, స్వామి భక్తి చాటుకోవాలని,
నిరంతరం తహతహ లాడితే, చెప్పిందానికల్లా,
గంగిరెద్దులై తలూపితే, తెలంగాణా ఆకలి రా�
తెలంగాణకు కష్టకాలం దాపురించింది. ప్రాణాలర్పించి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు అయిందో, లేదో మళ్లీ వ్యతిరేక శక్తుల ప్రాబల్యం నానాటికీ పెరుగుతున్నది. తెలంగాణ ప్రయోజనాలకు, బంగారు
రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడివుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. తెలంగాణలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్�
BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
Errabelli Dayakar Rao | సీఎం రేవంత్ రెడ్డి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని విమర్శించారు.
Red Alert | ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 26 వరకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దప
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ కీలక నేతలతో పాటు.. తన మంత్రివర్గ సభ్యుల �
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' ... అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా (జులై 22) వారి కృషి
Harish Rao | పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అపూర్వ ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ నేత హరీశ్రావు తెలిపారు. 2013 నుంచి 2024 వరకు రాష్ట్ర తలసరి ఆదాయం 84.3 శాతం పెరిగిందని అన్నారు. తెలంగాణ సాధించిన విజయాన్ని నిన్న పార్ల�
తెలంగాణవాది, సీనియర్ ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డితో తనకున్న ఉద్యమ బంధాన్ని స్మరించుకున్నారు.
KTR | కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఉక్రోశంతోనే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ఇవ్వడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన కేసీఆర్ కిట్లతో మాతా శిశు మరణాలు గణనీయ
అక్షర యుద్ధం చేసి, ధిక్కార స్వరం వినిపించిన వైతాళికుడు దాశరథి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రుద్రవీణ, అగ్నిధార వంటి కావ్యాలతో ప్రజల్లో చైతన్యం నింపారని చెప్పారు.
సాయుధపోరాట స్ఫూర్తిని రగిలించిన యోధుడు దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఆయన ఇచ్చిన నా తెలంగాణ కోటి రత్నాల వీణ నినాదం నేటికీ స్ఫూర్తి నిస్తుందన్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Heavy Rains) కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీచేసింది.