ఈసెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. మొదటి విడతలో ఈ నెల 14 నుంచి 18 వరకు దరఖాస్తులు, 19 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్, 21 వరకు వెబ్ ఆప్షన్లు, 25న సీట్ల కేటాయింపు, 29 వరకు ఆన్లైన్లో రిపోర్టు చేయాల్
Telangana | ‘ఇక మేము ఈ ఆర్థిక భారాన్ని మోయలేం.. రూ. లక్షల్లో అ ప్పులు తెచ్చి పంచాయతీలను నడిపిస్తున్నం. తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురవుతున్నం.
Konatham Dileep | బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను ఏ విధంగానైనా కటకటాల వెనుకకు నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్స్ట
Revanth Reddy | ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి భంగపాటు ఎదురైందా? పాత మంత్రుల శాఖల మార్పు చేయాలన్న రేవంత్ ప్రయత్నానికి అధిష్ఠానం రెడ్ సిగ్నల్ వేసిందా? సీఎం ప్రతిపాదనలను ఢిల్లీ పెద్దలు పక్కన పడేశారా? మూడ
New Ministers | నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శాఖలు కేటాయించింది. సీఎం రేవంత్రెడ్డి వద్ద ఇప్పటికే ఉన్న శాఖలను కొత్త మంత్రులకు కేటాయించారు.
భారీ ప్రాజెక్టు, తెలంగాణకు అత్యావశ్యకమైనప్రాజెక్టు కాబట్టే ‘కాళేశ్వరం’పై నాటి ప్రభుత్వమే నిర్ణయం తీసుకున్నదని, వ్యాప్కోస్ నివేదికలు, సీడబ్ల్యూసీ సూచనలను పరిగణలోకి తీసుకుని, ఎక్స్పర్ట్ కమిటీల రిపో
తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రపంచంలోనే అతి పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యను నిరసిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప
‘సాగునీరు, తాగునీరు అందించే ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు’ అన్నారు మన ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన అంతేవాసులమని చెప్పుకొనే రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో మాత్రం ఆ స్పృహ అడుగంటింది. ప్రస్తుతం రాష్�
‘మా తండ్రి మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత స్నానం చేయడానికి చూస్తే నీళ్లు లేవు. విద్యుత్తు కోత వల్ల మోటార్ పనిచేయడం లేదు. తండ్రి అంత్యక్రియల తర్వాత స్నానం చేయలేని దానికన్నా మించిన దురదృష్టం ఉ�
భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి అవగాహన లేని అజ్ఞాని అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఆయన వైఖరి బాధ్యతారాహిత్యమని, దుర్భాషలాడితే ప్రజలే ఆయనను తరిమికొడతార
పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్కు బయలుదేరిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంట భారీ కాన్వాయ్ తరలివెళ్లింది. కమిషన్ విచారణకు కేసీఆ�
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలపై ప్రధాని మోదీ నేతృత్వంలో 25న ప్రత్యేకంగా ప్రగతి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణతోపాటు సంబంధిత రాష్ర్టాలకు కేంద్రం సమాచారం పంపింది. పోలవరం డ్యామ్న
‘తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక త్యాగాలు చేశారు.. అలాంటి కేసీఆర్ పేరును ఈనాటి కాంగ్రెస్ పాలకులు చెరిపేయలేరు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
కేసీఆర్.. తెలంగాణ గడ్డ కోసం, ఈ ప్రాంత ప్రజల కోసం 25 ఏండ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఓ శిఖరం. అప్పుడైనా, ఇప్పుడైనా ఆయన పోరాటం ఆగడం లేదు. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనితరసాధ్యమైన పోరాటం చేసిన కేసీ