రాష్ట్రంలోని 26 మెడికల్ కాలేజీలపై జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) సీరియస్ అయింది. ఆయా కళాశాలల్లో వసతుల లేమీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. అధ్యాపకుల కొరత, సరైన హాస్టల్ భవనాలు, క్లినికల్ పారామీటర్లు, ప్�
తెలుగుదేశం పార్టీ హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిందని.. తెలంగాణపై కచ్చితంగా తమ ఫోకస్ ఉంటుందని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు.
గోదావరి జలాలను చెరబట్టేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి- బనకచర్ల లింక్ ప్రాజెక్టు పనులను ముమ్మరంగా ముందుకు తీసుకుపోతున్నదని, నెలాఖరున టెండర్లను పిలిచేందుకు కూడా సిద్ధమైందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన �
వర్షాధార ప్రాంతాల ప్రజల ఆహారంలో జొన్నలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కేవలం నీళ్లు మాత్రమే కలిపి చేసే జొన్నరొట్టె తెలంగాణ, ఉత్తర కర్ణాటక లాంటి వర్షపాతం తక్కువగా కురిసే ప్రదేశాల్లో రోజువారీ ఆహారం.
Niranjan Reddy | కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్లుగా నటిస్తూ.. రాష్ట్రంలో మాత్రం పరస్పరం
MLC Kavitha | బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఊరుకోబోమని రేవంత్ సర్కారును ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్లో పెద్ద సంఖ్యలు చేశ�
Harish Rao | కృష్ణా జలాల్లో జల దోపిడి జరిగినట్లుగా గోదావరి జలాలను బనకచర్ల ద్వారా ఏపీ దోపిడీ చేస్తుందని.. సీఎం రేవంత్, ఉత్తం కుమార్రెడ్డి మౌనంగా ఉంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. కేటీఆర్పై, బీఆ�
Kunamneni Sambashiva Rao |దేశంలో, రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేనివిధంగా సంక్షోభ పరిస్థితులు కనబడుతున్నాయని, దాన్ని కవర్ చేసేందుకు ప్రభుత్వాలు అనేక మాటలు మాట్లాడుతున్నాయని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భద్రాద్రి కొత్
కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం చేసుకొని బీఆర్ఎస్ను బద్నాం చేస్తున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీలో కొట్లాడుతున్నట్టు నటిస్తూ రాష్ట్రంలో మాత్రం పరస్పరం సహకరించ
Dasyam Vinay Bhasker | చారిత్రక భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల కమిషన్ల కొట్లాటలతో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ ఆరోపించారు. శనివారం ఆయన భద్రకాళి చె�
తెలంగాణ - చత్తీస్గఢ్ మధ్యలో ఉన్న కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్ర బలగాలతో మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేసి కేంద్రం శాంతి చర్చలకు పిలుపునియ్యాల�
అసంపూర్తిగా ఉన్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇబ్రహ�