తెలంగాణ సా యుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై పెట్టాలని, ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని ఉమ్మడి కరీంనగర్ జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, రచయితలు తెలంగాణ వ్యావహారిక భాషకు ప్రాధాన్యమిస్తూ విస్తృతంగా రచనలు చేయడం చూశాం. తెలంగాణ తెలుగు భాషలో రాయడం, చదువడం అనివార్యంగా మారిన సందర్భాన్ని తెలంగాణ సమాజం అప్ప�
జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న
ఉపకరణాల దరఖాస్తు గడువు తరుముకొస్తుండటంతో దివ్యాంగులు పరేషాన్ అవుతున్నారు. దరఖాస్తుకు కేవలం పదకొండు రోజులు మాత్రమే అవకాశం ఇవ్వడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇ
క్షేత్రస్థాయిలో పర్యటించి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీవోలకు కారు అలవెన్స్ అందడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపీడీవోలకు ఠంచన్గా కారు అలవెన్స్ బిల్లులు చెల్లించగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప�
రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీ ల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. పోస్టుల భర్తీ కోసం రెండు నెలల క్రితం ప్రభుత్వం హడావుడి చేసింది. మార్గదర్శకాలతో జీ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ 20న తెలుగు రాష్ర్టాల బంద్కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్ర
మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు మావోయిస్టు ప్రభావిత రాష్ర్టాలు కానీ సిద్ధంగా లేవని తెలుస్తున్నది. తాము శాంతి చర్చలకు సిద్ధమని, కేంద్రం ‘సీజ్ఫైర్' ప్రకటించాలని మావ�
Kotpally Project | ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం వారంతపు సెలవు కావడంతో ధారూరు మండల పరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు.