TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.
KTR | కాంగ్రెస్ పాలకులు డబ్బులు దండుకోవడానికే పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో టెండర్ పేరుతో రూ.170కోట్లు దోచుకున్నారని ఆరోపించారు.
Jagadish Reddy | బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని సీఎం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రాణం పోయినా సరే బీజేపీతో పొత్తు ఉండదని ఆయన స్పష్టం చేశారు.
రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మించిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవాచేశారు. సోనియాగాంధీ అవార్డు గ�
కొత్తగా 790 ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో 210 స్కూళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మరిన్ని స్కూళ్లను ఏర్పాటుచేసింది. దీంతో ప్రీ ప్రైమరీ స్కూళ్ల సంఖ్య వెయ్యికి చేరింది.
నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని భూ నిర్వాసితుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు జీ వెంకట్రామారెడ్డి ఆరోపించారు
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడుకు చెందిన నల్లాని నవీన్కుమార్(29) లండన్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో మృతదేహం శనివారం స్వగ్రామమైన మునిగ�
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రస్తుతం ద్రోహులే పరిపాలిస్తున్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఉప్పల్లోని మల్లాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్వీ సదస్సులో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమ నేపథ�
‘తెలంగాణ ప్రజలకు జై తెలంగాణ అంటే ఒక ఎనర్జీ, కానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాత్రం ఎలర్జీ’ అని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. అప్పుడైనా ఇప్పుడైనా తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ �
సింగూరు ప్రాజెక్టు కాల్వల పనుల ఈపీసీ టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. శనివారం సచివాలయంలో జరిగిన హైపవర్ కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్లో కరెంట్ షాక్తో రైతు దండిగా కొమురయ్య(65) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకా రం.. కొమురయ్య శనివారం ఉద యం 5 గంటలకు పొలానికి వెళ్లా డు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద పిల్లలకు సాయం చేయడం తప్పా? విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులు విరాళం ఇస్తే నేరమా? ప్రభుత్వ బడులకు ఎవ్వరూ ఏమీ ఇవ్వకూడదని ఏదైనా నిబంధన ఉందా? అలా చేయడం నిషిద్ధమా? ఇవ్వకూడదని �
ఆలయాల నిర్వహణ, ఆస్తులు కాపాడే బాధ్యత నిర్వహిస్తూ.. ప్రజలకు సేవలు అందించాల్సిన కొందరు అధికారులు దేవుడి సొమ్ముకే ఎసరు పెడుతున్నారు. అలయానికి వస్తున్న ఆదాయంతో పాటు భక్తులు ఇచ్చే కానుకలను కొట్టేస్తున్నారు.
KTR | తెలంగాణ ప్రజల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. ఇప్పుడే కాదు.. ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రజలకు తెలుస