MLA Ravindra Kumar | గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ మండలం పాత్లవత్ తండా(టీ)లో రూ.20లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల�
కులవృత్తులను కాపాడుకునేందుకే బీసీ కులవృత్తిదారులకు రూ.లక్ష ఆర్థిక సాయా న్ని, బ్యాంకుల షూరిటీ, గ్యారంటీ లేకుండా సీఎం కేసీఆర్ చొరవతో నేరుగా లబ్ధిదారులకు ఆందిస్తున్నామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి త
పేదల సొంతింటి కల నెరవేరనున్నది. ఖాళీ స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారి కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ‘గృహలక్ష్మి’ పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
Telangana | రాష్ట్రంలో రుతుపవనాల కదలిక నెమ్మదించడం, వర్షాలు నిలిచిపోవడంతో రాష్ట్రంలో వేడి తీవ్రత పెరిగింది. మూడు రోజుల ముందు వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు ఇప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇబ్బంది పడుతున్నారు.
Minister Mallareddy | సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Minister Mallareddy ) అన్నారు.
Gruha Lakshmi | సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గృహలక్ష్మి దరఖాస్తు ఫారాలపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. గృహలక్ష్మి కోసం ప్రత్యేక దరఖాస్తు ఫారమ్ అంటూ ఏది లేదని.. సోషల్ మీ
Huge fish | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన మత్స్యకారుడు గూల రాములు రోజు మాదిరిగానే బుధవారం నిజాంసాగర్ ప్రాజెక్టులో చేపల వేట కోసం వెళ్లాడు. చేపల వేట కొనసాగిస్తుండగా 25 కిలోల చేప
Minister Srinivas Goud | బతుకుదెరువు కోసం వలసలు వెళ్లిన జిల్లా.. నేడు వేలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించే స్థాయికి చేరుకున్నదని, తెలంగాణ ఏర్పడిన తరువాత మహబూబ్నగర్ రూపురేఖలు మారిపోయాయని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్�
KTR | రాష్ట్రంలో అధికారపక్షంలో అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే
Minister Errabelli | పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇటీవల ప్రమాదాల్లో మరణించిన బీఆర్ఎస్ నేతల కుటుంబ సభ్యు
Minister Errabelli | లంబాడీల సంస్కృతిలో తీజ్ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఉందని, యువతులు అత్యంత గొప్పగా జరుపుకునే ఈ పండుగ ప్రత్యేకతను జనాల్లోకి తీసుకువెళ్లాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
,Minister Errabelli | ప్రజాసేవకే తమ కుటుంబం అంకితమైందని గతంలో వర్ధన్నపేట నియోజకవర్గం, ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి �