రోడ్డు రెన్యువల్ పనుల్లో వేగం పెంచాలని, జూన్ నాటికి రాష్ట్రంలో చేపట్టిన పనులన్నీ పూర్తి కావాలని అధికారులను ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదేశించారు.
ORR | హైదరాబాద్కు తలమానికంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) కొత్త చరిత్రను సృష్టించనున్నది. దేశంలోనే అతి ఎక్కువ విలువైన టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ (టీవోటీ)గా దేశంలో మొదటి స్థానంలో నిలవనున్నది. రాష్�
రాష్ట్రంలో ఎండలు ముదరక ముందే విద్యుత్తు వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతున్నది. దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) డిస్కమ్ పరిధిలో గురువారం ఆల్టైం రికార్డు నమోదైంది.
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ జలసంకల్పం ఎంతో గొప్పదని, అందువల్లే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత స్వల్పకాలంలో సాకారమైందని రాజస్థాన్ ఇంజినీర్ల బృందం ప్రశంసలు కురిపించింది.
Telangana | హైదరాబాద్ : జాతీయ జలాభివృద్ధి సంస్థ( NWDA ) కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ ఈఎన్సీ( Telangana ENC ) మురళీధర్ లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన జరిగే నేషనల్ వాటర్ డెవలప్మెం�
Minister KTR | రెండు రోజుల క్రితం మంగళవారం (ఫిబ్రవరి 28న) మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేటలో వృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవానికి రాగా, నర్సయ్య బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య సహకారంతో అమాత్య
Horticulture | సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. ప్రభుత్వం పట్టు పరిశ్రమ లశాఖ ద్వారా అందిస్తున్న సబ్సిడీని మండలంలోని గడ్డమల్లయ్యగూడకు చెందిన చింతపల్లి భోజిరెడ్డి కూతురు స్వప్నార
Cyber Crime | సెక్సాటార్షన్, లోన్యాప్ వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు రాచకొండ కమిషనరేట్ పరిధిలో పెరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ వేధింపులతో కొందరు డి�