Heart Attack | ఇటీవలికాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. 20 నుంచి 30 ఏండ్ల వయస్సుగల యువత సైతం గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అందుబాటులో ప్రాథమిక చికిత్సలేకపోవడ�
NIMS | నెలలు కూడా నిండని చిన్నారులకు గుండె సమస్య.. బతకాలంటే అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాలి. ఇందుకు కచ్చితంగా విదేశీ వైద్యబృందం సాయం అవసరం. అయితే, ఖర్చుకు వెనుకాడకుండా విదేశాల నుంచి వైద్యులను రప్పించారు.
Governor Tamilisai | న్యూఢిల్లీ/హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వం పంపిన పలు బిల్లులను గవర్నర్ సుదీర్ఘ కాలంగా పెండింగ్లో పెట్టడాన్ని సవాల్చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిం�
ముదిరాజ్ మహాసభ తెలంగాణ విద్యావంతుల వేదిక (ఎంఎంటీవీవీ) అధ్యక్షుడిగా ప్రొఫెసర్ సీహెచ్ దినేశ్కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ గురువారం ఉత్తర
Foxconn | తెలంగాణ స్వరాష్ట్రంలో నూతన పారిశ్రామిక విధానాన్ని రూపొందించి భారీగా పెట్టుబడులను రప్పించడంలో తమ ప్రభు త్వం విజయవంతమైందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. రాష్ట్రంలో హోన్ హై ఫాక్స్ కాన్ �
అని చాలా రోజుల కిందట సినారె ఒక కవిత రాశారు. కవితలు కవుల ఊహల్లో, జీవితానుభవాల్లో ఊపిరి పోసుకుంటాయి. అవి పుస్తకాల పేజీల మధ్య బందీగా ఉండి చదువరులకు ప్రేరణ ఇస్తాయి. అలాంటి ఒక కవిత నిండైన మనిషి రూపం దాల్చి మనలో �
తెలంగాణ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్నదని, ఇక్కడి అభివృద్ధిని చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని ఫాక్స్కాన్ సంస్థ చైర్మన్, సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో చేరికల పరంపర కొనసాగుతూనే ఉన్నది. మహారాష్ట్ర నుంచి వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సమక్షంలో ప�
స్వతంత్ర భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెలంగాణ వేదికైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ దిగ్గజం హోన్ హై ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింద
ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ ఆధారిత సంస్థ సిన్జెంటా సంస్థ రాష్ట్రంలోనే తొలిసారిగా వనపర్తి జిల్లా కేంద్రంలో అత్యాధునిక గ్రామీణ వేసైడ్ మార్కెట్ను ప్రారంభించింది.
సాంకేతిక రంగంలో నూతన ఆవిష్కరణలకు తెలంగాణ రాష్ట్రం కేంద్ర బిందువుగా మారిందని..నూతన ఆలోచనలకు టీఎస్ఐసీ ఎంతో ప్రోత్సహిస్తుందని టీఎస్ఐసీ రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ శాంత తౌతం అన్నారు.