నిజాంసాగర్ ప్రాజెక్టు ఇక ఎప్పటికీ ఎండిపోదని, పచ్చగా ఉంటుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విశ్వాసం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో నిజాంసాగర్ నీటి గోస తీరిందని వివరించారు.
యాసంగి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మొండితనం ప్రదర్శించింది. దొడ్డు రకం వడ్లు (బాయిల్డ్ రైస్) కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. రైతుల శ్రేయస్సు దృష్ట్యా దొడ్డు వడ్లు కొనుగోలు చేయాలని తెలం�
దేశంలో నిరుద్యోగం రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నది. ఫిబ్రవరిలో దేశంలో నిరుద్యోగం 7.45 శాతానికి చేరుకొన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. జనవరిలో నిరుద్యోగిత రేటు 7.14 శాతం మా�
దలకు మేలు చేస్తామని, ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రగల్బాలు పలికిన ప్రధాని మోదీ తరచూ గ్యాస్ ధర పెంచుతూ సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ, మండల, పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చ�
గడిచిన తొమ్మిదేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ ధరను దాదాపు మూడు రెట్లు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పేద మధ్యతరగతి జీవుల నడ్డివిరిచింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎల్పీజీపై ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్�
దేశంలో వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. గృహావసరాలకు వినియోగించే సబ్సిడీయేతర ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు ఒకేసారి రూ.50 పెంచాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరను ఏకంగా రూ.350.50 చొప్పు�
Telangana | హైదరాబాద్ : స్వచ్ఛ సర్వేక్షణ్( Swachh Survekshan) ఫిబ్రవరి నెల ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ఆగ్రభాగానా నిలిచాయి. ఫైవ్, ఫోర్ స్టార్ కేటగిరిల్లో ఫిబ్రవరి మాసానికి సంబంధించిన ర్యాంకుల్లో తెలంగాణ జిల్లాలు ముం�
Telangana | ఆ ఊరు పేరు బొల్లారం ( Bollaram ).. అటవీప్రాంతంలో ఎర్రగట్టు వద్ద తాత్కాలిక నివాసాలు ఏర్పర్చుకోవడంతో శాశ్వతంగా ఎర్రగట్టు బొల్లారం ( Yerragattu Thanda )గా పిలుస్తున్నారు. బొల్లారం గ్రామం మొదట్లో కృష్ణానది పరివాహక ప్రాంతం�
Agriculture | ఉపాయం ఉండాలే కానీ, ఉపాసం ఎవ్వరుండరు... అనే సామెత నూటికి నూరు పాళ్లూ నిజం. ‘పదుల కొద్ది ఎకరాలు లేకున్నా, పంట దిగుబడిని ఎలా రాబట్టాలో తెలిస్తే ఆ ఇంటి గోదలయినా, మనుషులయినా పస్తులుండే పరిస్థితి రాదు’ అంటా�
YS Sharmila | పాదయాత్రలో భాగంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వాడుతున్న భాషపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఏం భాష వినియోగిస్తున్నారు’అని ప్రశ్నించింది. హైకోర్టు షరతులు విధించి పాదయాత
ChatGPT | ఇప్పటికే దేశ విదేశాలకు పాకిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఖ్యాతి, పాలనాదక్షతను.. ప్రపంచంలో సంచలనం సృష్టిస్తున్న కృత్రిమ మేథ - చాట్ జీపీటీ కూడా కొనియాడుతున్నది. తెలంగాణలో కేసీఆర్ చేపట్టిన అభివృద్
Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�