Telangana | హైదరాబాద్ : నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Hyderabad | హైదరాబాద్ మణికొండలో దారుణం జరిగింది. కరోనా తర్వాత తీవ్ర మానసిక వేదనకు గురైన తల్లీకూతుళ్లు బలవన్మరణానికి పాల్పడ్డారు.ఉరేసుకునే ముందు తండ్రిని ఇంటి నుంచి దూరం పంపించడమే కాకుండా.. ఇంట్లో ఉన్న పాతబట్�
Khammam | ఖమ్మం : భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో.. దిక్కుతోచని స్థితిలో మనస్తాపంతో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెతో సహా దంపతులు చెట్టుకు ఉరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్
Telangana | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇచ్చే అలవెన్స్ను పెంచుతూ విభాగాల �
రెండు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఢీల్లీ (Delhi) చేరుకున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తేనున్నారు. పార్టీ ఎంపీలతో కలిసి వివిధ ప్రాజెక్టులు, పథకాలు, అ
తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాలకు స్వరాష్ట్రంలో సర్కారు కొండంత అండగా నిలుస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయడంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది.
నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రభుత్వ స్థలాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి పేదలకు అందిస్తున్నది. ప్రస్తుతం డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల ప్
తెలంగాణ రాష్ట్ర సర్కారు ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశించడంతో అధికారులు పంపిణీ ప్రక్రియకు సమాయత్తమవుతున్నారు. ఏ
హైదరాబాద్ నగర నడిబొడ్డున ‘తెలంగాణ అమరుల స్మారక చిహ్నం’ భావితరాలకు చరిత్ర చెప్పేందుకు సిద్ధమైంది. ఎందరో త్యాగధనుల ఆకాంక్షను తెలిపేందుకు.. త్యాగమూర్తుల బలిదానాలను వివరిస్తూ నిత్యం ప్రజ్వలించనున్నది. త�
‘అమరుల త్యాగాలు నిత్యం మనకు స్ఫురణకు వచ్చేలా, ఎంతమంది త్యాగాలతో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, మనం ఎంత జాగ్రత్తతో దీనిని ముందుకు తీసుకుపోవాలో సీఎంలు, సీఎస్లు, మంత్రులందరికీ తెలియజెప్పేలా అమర జ్యోతికి రూప
తెలంగాణ వినువీధిలో ప్రగతి పాలపుంత దర్శనమిచ్చింది. తెలంగాణ చారిత్రక, వారసత్వ ప్రతీకలను కండ్లకు కట్టింది. గురువారం రాత్రి హుస్సేన్సాగర్ పైన నిర్వహించిన డ్రోన్ ప్రదర్శన సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల నాయ�
‘ప్రాజెక్టు కేసీఆర్' కార్యక్రమాన్ని చేపట్టి తెలంగాణ కళలు , సాహిత్యం, చరిత్ర, సంసృతి, సంప్రదాయాలకు సంబంధించిన వివరాలను సేకరించి నిక్షిప్తం చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ
గత ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలంటే పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడేవారు. దరఖాస్తు చేసిన నాటి నుంచి అనుమతులొచ్చే వరకూ చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి �
అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించ