Karimnagar | కరెంట్షాక్తో రెండు జోడెడ్లు మృతి చెందాయి. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిరలో జరిగింది. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పన్యాల లచ్చిరెడ్డికి చెందిన పొలంలో ఆదివారం ఉద�
NRI | సంక్షేమానికి కొత్త అర్థాన్నికీలక పథకాలను అమలు చేస్తున్నముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, మనవీయకోణంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని క్వీన్స్ల్యాండ్ రాష్ట్�
CM KCR | దేశమే ఆశ్చర్యపోయేలా ఉద్యోగులకు పే స్కేల్ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావం - సాధించిన ప్రగతిపై చర్చలో సీఎం కేసీఆర్ మాట్లాడా�
Gaddar | ప్రజా గాయకుడు, రచయిత, జన నాట్య మండలి వ్యవస్థాపక సభ్యుడు, గద్దర్ మృతి చాలా బాధాకరం అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. గద్దర్ మృతి అణగారిన వర్గాల ప్రజలకు తీరని లోటన్నారు. గద్దర్ ప్రసంగాలు, పాట�
Gaddar | ప్రముఖ కవి, ప్రజా గాయకుడులు ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ గా పేరొందిన విఠల్ కవిగా, గాయకుడిగా ఆట, పాటలతో లక్షలాది మంది అభి�
TS Assembly | ఉన్న తెలంగాణన ఊడగొట్టింది.. ముంచింది కాంగ్రెస్ పార్టీయేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ శాసనసభలో ఆదివారం రాష్ట్ర ఆవిర్భావం, సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరిగ
Gaddar | ఉద్యమ కెరటం, ప్రజాయుద్ధనౌక గద్దర్ ఆదివారం మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గద్దర్ అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గద్దర్ 194
Road accident | జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అతి వేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కారు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సంపత్రెడ్డి అనే వ్యక్తి మంథని మండలం ఎక్లాస్పూర్ సమీపంలో రో
తెలంగాణ స్థితిగతులపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) రూపొందించిన నివేదకను రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో (Assembly) ప్రవేశపెట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం అకౌంట్స్, ఫైనాన్స్ అకౌంట్స్పై కాగ్ నివేదించింది.
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదర సంఘటన జిల్లాలోని జంగాలపల్లి సమీపంలో తెల్లవారుజామున చోటు చ
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
తన జీవితమంతా తెలంగాణ ఉద్యమానికి, రాష్ట్ర ఏర్పాటుకు అంకితం చేసిన వ్యక్తి ఆచార్య జయశంకర్ (Professer Jayashankar) సార్ అని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. సార్ సేవలు చిరస్మరణీయమని చెప్పారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
Nizamabad |ఇద్దరు భార్యల పోరు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డాడో భర్త. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నిజాంపూర్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. ఎస్సై యాదగిరిగౌడ్, స్థానికుల కథనం మేరకు.. నిజాంపూ�
Jaya Prakash Narayana | రెండు గీతలను సమానం చేయాలంటే రెండు పద్ధతులుంటాయి. చిన్న గీతను పెద్దది చేయడం.. ఇది ప్రగతిశీల దృక్పథం. పెద్ద గీతను చెరిపేసి చిన్నగా చేయటం.. ఇది కుంచితత్వం. సో కాల్డ్ మేధావి జయప్రకాశ్ నారాయణ ఇదే కుంచ