తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. ప్రతి గ్రామం, పట్టణాల్లోని దేవాలయాలను ఉదయం మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. వేదపండితు�
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. పల్లెలు, పట్టణాల్లోని ఆలయాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా అలకంరించారు. వేదపండితులు ప్రత్యేక పూజల�
నూతనంగా మరో 300 అమ్మ ఒడి, 34 పార్థివ దేహాల తరలింపు వాహనాలు, 204 అత్యవసర వైద్యసేవలను అందించే 108 వాహనాలను వచ్చేనెలలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వెల్లడించారు. 108, 102 అమ్�
తెలంగాణ అభివృద్ధి కోసం, ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం శ్రమిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు కూడా అదేవిధంగా సహకరించాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ముఖ్యమంత్రి కేస�
Telangana | ఖమ్మం రూరల్ : రెండు మూగజీవాలు సచ్చేలా పోట్లాడుకోవడం చూసి అయ్యో అని చలించడమే ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. పశువుల గొడవను ఆపేందుకు మధ్యలో వెళ్తే కొమ్ములతో దాడి చేసి చంపేశాయి. ఈ విషాద ఘటన ఖమ్మం జిల�
Minister Errabelli | సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పునర్వైభవం దక్కిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉ�
MLC Kavitha | హైదరాబాద్ : సాహితీ ప్రేమికులుగా హిందీ భాషలో ఉన్న సాహిత్యాన్ని ఆరాధిస్తామని, కానీ ఇదే మాట్లాడాలని రూల్స్ పెడితే మాత్రం తప్పకుండా రూల్స్ బ్రేక్ చేస్తాం అని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల�
TS Weather | రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహ�
Harish Rao | హైదరాబాద్ : పెరిగిన ఉష్ణోగ్రతలు, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ఏడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు, విపత్తు నిర్వహణ అధికారులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర సచివాలయం ను
KTR | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఆసియాలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. Dare to Dream, Then Decide to Do అనేది స�
తెలంగాణ (Telangana) కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా