రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి తెలంగాణ ఎక్సైజ్ రూల్స్-2012 ప్రకారం.. మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల కోసం అన్ని జిల్లాల వారీగా శుక్రవారం నోటిఫికేషన్ విడుదలైంది.
సౌర విద్యుదుత్పత్తిలో విజయవంతంగా ముం దుకు సాగుతున్న సింగరేణి సంస్థ.. రెండో దశలో 240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్ల ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది.
Yadadri temple | యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ మాఢవీధుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయ శంకర్స్వామి ఆశీస్సులతో జానపద వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జానపద కళ
Hyderabad | సింగూరు నుంచి హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేస్తున్న 1200 ఎంఎం డయా పీఎస్సీ పైపులైన్కు ఖానాపూర్ వద్ద భారీ లీకేజీ ఏర్పడింది. ఈ లీకేజీని అరికట్టేందుకు ఈ నెల 7వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8వ తేదీ మంగళవ�
Sangareddy | స్వయంభూవునిగా వెలిసిన న్యాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులోని సిద్ధివినాయక స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం సంకష్టహార చతుర్ధి దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆలయంలో వే
MLA Vivekanand | కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామి ఇచ్చారు. శుక్రవారం నియోజకవర్గానికి చెందిన ఆయా కాలనీల సంక్షేమ సంఘాల ప్రతిని�
Telangana | రాష్ట్రంలోని వీఆర్ఏల సర్దుబాటు కోసం కేసీఆర్ సర్కార్ మార్గం సుగమం చేసింది. వివిధ శాఖల్లో కొత్తగా 14,954 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం. ఈ పోస్టుల మంజూరుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది.
Hyderabad | ఎస్బీఐ క్రెడిట్ కార్డుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరిస్తామంటూ ఓ వైద్యురాలిని నమ్మించిన సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా
Minister Jagadish Reddy | హైదరాబాద్ పాత నగరంలో 1,404.58 కోట్ల వ్యయంతో ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో విద్యుత్ నిర్మాణాలు చేపట్టినట్లువిద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 1,330.94 �
Minister IK Reddy | హరితహారంతో పచ్చదనం పరిఢవిల్లుతున్నది. ఇప్పటి వరకు 283.82 కోట్ల మొక్కలను నాటాం. హరిత నిధికి రూ.49.115 కోట్లు సమకూరాయి. కొనోకార్పస్ మొక్కల పెంపకాన్ని నిషేధించామని అటవీ పర్యావరణ శాఖ మంత్రి
MLA Venkateshwar Reddy | వెనుకబడిన పాలమూరు జిల్లాలను సీఎం కేసీఆర్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. అడిగిన వెంటనే దేవరకద్ర నియోజకవర్గ ప్రజల చిరకాల కొరిక ఆయిన 100 పడక�