Warangal | వానకాలంలో హరితహారం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని 323 నర్సరీల్లో 19,63,800 మొక్కలను పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈమేరకు ప్రతి గ్రామ పంచాయతీ నర్సరీలో 6వేల మొక్కలు పె�
డాక్టర్ ప్రీతి మరణంతో ఒక తల్లిగా తాను ఎంతో ఆవేదనకు గురయ్యానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోదరి డాక్టర్ ప్రీతి కన్నుమూసిందని తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని, ప్రీతి కోలుకోవాలని ఆకాంక
స్టార్టప్ల రూపకల్పనలో తెలంగాణ ముందంజలో ఉన్నదని, ఒక్క ఐటీ రంగంలో సుమారు 2 వేల స్టార్టప్లను నెలకొల్పినట్టు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా ప్రశంసించారు.
పల్లెప్రగతి ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి బాగున్నదని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ కుమార్ పమ్మీ కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ జాతీయ స్థాయి ర్యాంకింగ్స్లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో తెలంగాణలోని నాలుగు జిల్లాలు అగ్రభా�
చిట్టి బుర్ర గొప్ప ఆలోచనలు చేస్తున్నది. రేపటి భారతం సుదూర భవిష్యత్తును దర్శిస్తున్నది. తీవ్ర సమస్యలకు తమవైన పరిష్కారాలు వెదుకుతున్నది. ఇటీవల జరిగిన ‘సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్'లో తెలంగాణ విద్యార్థుల �
Adilabad, | ‘గత ప్రభుత్వాలు పర్దాన్ కులస్తులను ఓట్ల కోసమే వాడుకున్నాయి. కానీ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి అభివృద్ధికి కేసీఆర్ పాటుపడుతున్నారు.’
Telangana Income | కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ ఎన్ని ఆంక్షలు విధించినా తెలంగాణ ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే ఉన్నది. రాబడులను పెంచుకుంటూ సొంత కాళ్లపై నిలబడుతున్నది.
నరేంద్రమోదీ అసమర్థ ప్రధాని అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విమర్శించారు. నాడు ప్రధాని మన్మోహన్ కాలంలో రూపాయి విలువ పడిపోయిందంటూ గగ్గోలు పెట్టిన మోదీ పాలనలో రూపాయి విలువ అంతకు మించ