G 20 | డిజిటల్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీ వ్యాలెట్ ఓ అద్భుతమని, దాంతో పల్లెలకు బ్యాకింగ్ సేవలను మరింత దగ్గర చేశామని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. హైదరాబాద్ ఇంటర్న�
Minister Harish Rao | మెడికల్ కాలేజీ (Medical College)ల విషయంలో కేంద్ర (Center) తెలంగాణ (Teleangana)కు అన్యాయం చేసిందన్నది పచ్చినిజమని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు (Minister Harish Rao) అన్నారు. గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదిక�
Kanti velugu | కంటి వెలుగు (Kanti velugu) కార్యక్రమంలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టిలోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మందులను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంతో �
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కే. తారక రామారావు (Minister KTR) తెలిపారు.
Wanaparthy | వనపర్తి ఆర్టీసీ డిపో లాభాల బాట పట్టింది. డీఎంగా పరమేశ్వరి బాధ్యతలు చేపట్టాక నష్టాల్లో ఉన్న డిపోకు ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టారు. మొత్తం 65 డిపార్ట్మెంట్, 48 హైర్ బస్సులు ఉండగా.. 138 మంది డ్రైవర్లు, 198 మ�
Telangana | ఒకప్పుడు ఎడారి ప్రాంతాన్ని తలపించిన తెలంగాణ.. ఇప్పుడు నీటి సంరక్షణలో ఇతర రాష్ర్టాలకు ఎలా ఆదర్శంగా నిలిచిందన్న విషయం తెలుసుకోవడానికి సిద్ధమయ్యా. కేంద్రప్రభుత్వం నయాపైసా సాయం చేయకపోయినప్పటికీ, తెలం�
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
Steel Bridge | స్టీల్ బ్రిడ్జి సెంట్రల్ హైదరాబాద్కే తలమానికంగా మారనున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. మూడు నెలల్లోగా పూర్తి చేయాల్సిందేనని ఏజెన్సీని ఆదేశించారు. శనివారం ఆయన ముషీరాబాద్ నియోజకవర్గంలో ఆకస్మిక�
బాన్సువాడలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో వసతి గృహ నిర్మాణం కోసం రెడ్డి జన సంఘం అధ్యక్షుడు, రాజధాని బ్యాంక్ చైర్మన్ వేమిరెడ్డి నరసింహారెడ్డి 6 లక్ష�
Huzuarabad | హుజూరాబాద్లో మళ్లీ గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే దేశానికే ఆదర్శంగా నిలిచాయని పే
కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.5 కోట్లు మంజూరు చేసినందుకు శనివారం కాచిగూడ కర్ణాటక సాహిత్య మందిర్ ప్రతినిధులు బర్కత్పుర లింగంపల్లిలోని కార్యాలయంలో సీఎం కే�