తెలంగాణ ట్యాగ్లైన్లో మూడోదైన ఉద్యోగాల నియామకాల కల శరవేగంగా సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెలలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా శనివారం గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.
సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్లో తయారైన వస్ర్తాలు తొలిసారి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. గ్రీన్ నీడిల్ కంపెనీలో తయారైన ఈ వస్ర్తాలను తొలుత ముంబై పోర్టుకు తరలించి, అక్కడి నుంచి అమెరికాలోని న్యూయార్క్కు ఎ
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్ ఉండగా.. ఈసారి థంబ్
CM KCR | పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజన బిడ్డలపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక వారిపై ఎలాంటి కేసులు ఉండవని స్పష్టం చేశారు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ఏర్పాటుచేసిన �
Minister KTR | తెలంగాణ గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) వెంటనే క్షమాపణలు(Apologies) చెప్పాలని రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి కె తారకరామారావు(IT Minister KTR) డిమాండ్ చేశారు.
CM KCR | కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాసేపటిక్రితం ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్పను కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తొమ్మిదేండ్ల పరిపాలన ట్రైలరే అని, అసలు సినిమా ముందున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కే తారకరామావు అన్నారు. సీఎం కేసీఆర్ వద్ద ఇంకా అనేక ప్రణాళికలు ఉన్నాయని, త�
ద్య సేవల్లో దేశంలోనే తెలంగాణ మెరుగైన సేవలను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 239 మంది క్షయ వ్యాధిగ్రస్తుల�
ఏండ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు ఇక తెరపడనున్నది. పోడు పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గిరిపుత్రుల కండ్లలో ఆనందం చూడాలనే ఆ సమయం రానే వచ్చింది. రైతును రాజు చేయాలనే తెలంగాణ
తెలంగాణలో సబ్బండవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ మాడల్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. అణగారిన వర్గాలకు కేసీఆర్ పాలన వరంగా మారింది.ఉద్యమనాయకుడిగా లంబాడ�