గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లు, కలల స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే సాకారమయ్యాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గత పాలకులు గిరిజనుల సమస్యలను గాలికొదిలేశారని, కనీసం పట్ట
లండన్లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో బోనాల జాతర వైభవంగా జరిగింది. ఈ వేడుకకు యూకే నలుమూలల నుంచి ప్రవాస కుటుంబాల సభ్యులు తరలి వచ్చారు.
రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
Group-4 Exam | గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 8,180 పోస్టుల కోసం నిర్వహించిన ఈ పరీక్షకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 80 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా, గ్రూప్-4 పరీక్షలో ముఖ్యంగా �
Inter Board | హైదరాబాద్ : ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డు పొడగించింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువు జూన్ 30తో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును జూలై 25వ తేదీ వరకు పొడగించినట్టు ఇంటర్మీడి�
Minister Koppula | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనిరాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula) అన్నారు.
TSRTC | సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ ప్రకటించింది. బెంగళూరు, విజయవాడ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులకు టికెట్పై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఆ రెండు
Vemula Prashanth Reddy | పేదలు, రైతులు రెండు కండ్లుగా కేసీఆర్ పాలన కొనసాగుతోందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దార్శనిక పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంక్షేమ పథకాలు
Telangana | సిద్దిపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశాడని లైన్మెన్పై ఓ ఇంటి యజమాని పెట్రోల్ పోసి చంపేందుకు యత్నించాడు.
లండన్లో (London) బోనాల జాతర (Bonala Jatara) ఘనంగా జరిగింది. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్-TAUK) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో యూకే నలుమూలల నుంచి 12వందల మందికిపైగా ప్రవాస కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుత�
ఉత్తరాది వేరు. దక్షిణాది వేరు. అక్కడ వర్కవుట్ అయింది కాబట్టి ఇక్కడా అవుతుందనుకుంటే పప్పులో కాలేసినట్టే. వచ్చే ఎన్నికలలో బీజేపీకే అధికారం అని ఎవరైనా చెబితే అసలు నమ్మకండి. అలా అన్నారంటే మీ చెవిలో పెద్ద కమ�
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష కొనసాగుతూనే ఉన్నది. విభజన హామీల్లో భాగంగా కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం మొండిచేయి చూపింది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించేందుకు ముందుకొచ్చినా నిర్లక్ష