Model School Teachers | బదిలీల కోసం ఎంతో ఆశగా వేచిచూస్తున్న మోడల్ స్కూల్ టీచర్లకు పాఠశాల విద్యాశాఖ చెప్పింది. టీచర్ల బదిలీల షెడ్యూల్ను ఖరారుచేసి, విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ�
Speaker Pocharam | కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాంసాగర్కు తరలించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు.
Koppula Eshwar | హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడకుండా, రాసిచ్చిన స్క్రిప్ట్తో మాట్లాడారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో రాహుల�
Rains | హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. భారీ వర్షాలతో పాటు రాబోయే రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ప�
Osmania Hospital | హైదరాబాద్ : ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రి నూతన నిర్మాణానికి ప్రజాప్రతినిధుల ఏకగ్రీవ అభిప్రాయం జరిగింది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉస్మానియా ఆస్పత్రి నూతన ని�
Rajeev Sagar | హైదరాబాద్ : టూరిస్టుల మాదిరి తెలంగాణకు రావడం.. అబద్దపు హామీలు ఇవ్వడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ విమర్శించారు. తప్పుడు హామీలతో గద్దెనెక్కాలని చూడడం తరువాత ప
Neet UG | కాళోజీ హెల్త్ యూనివర్సిటీ : నీట్ యూజీ ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (Neet)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నీట్ వివరాలను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసి�
Jagadish Reddy | యాదాద్రి భువనగిరి : ఆరేండ్లలో అరవై ఏండ్ల పురోగతిని సాధించి పెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. రిమోట్ గాంధీగా మారిపోయారని మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy) అన్నారు. ఇక్కడి సన్నాసులు ఏది రాసిస్తే అది చదివేందుకు రాహుల్ అవసరం లేదని ఎద్దేవాచేశారు. కాంగ్�
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లీడర్ కాదని రీడరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. రెండుసార్లు ఏఐసీసీ అధ్యక్ష పదవిని అర్దాంతరంగా వదిలి పెట్టారని విమర్శించారు.
భిన్న సాంకేతికతలకు ప్రపంచ కేంద్రంగా అవతరించేందుకు జెట్ స్పీడ్తో పరుగులు పెడుతున్న తెలంగాణ రాష్ట్రం.. త్వరలో మరో ప్రతిష్ఠాత్మక ‘మేడ్ ఇన్ తెలంగాణ’ ఉత్పత్తిని విశ్వ విపణిలోకి విడుదలచేయబోతున్నది.
అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ యువ షట్లర్ తరుణ్ సత్తాచాటాడు. పుణే వేదికగా జరిగిన టోర్నీలో నిలకడైన ప్రదర్శన కనబర్చిన తరుణ్ ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో 18-21, 20-22 తేడాతో రఘు చేతిలో ఓ�
వినూత్నంగా ఆలోచించటంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని, ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీ �