Andhrajyothy | పేద విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో విద్యనందించాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలు స్థాపించారు. విద్యార్థులకు మెరుగైన బోధనతోపాటు నాణ్యమైన భోజనం అందిస్తుంటే కొన్ని పత్రికలు �
Telangana | ‘‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’.. ఈ ఆర్యోక్తిని ఉటంకించే వారే తప్ప ఆచరించిన వారు చరిత్రలో కనిపించరు. వనిత భువిపై నడయాడే దేవత, మహిళ మహిలో మహిమాన్విత, మగువలు మమతలకు మణిదీపాలు, బుద్ధి కుశలతలో �
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సీఎం కేసీఆర్ కృషితో జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసుకుంటున్నామని, తద్వారా మన పిల్లలకు వైద్య విద్య అందుబాటులోకి రావడంతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని ఆర్థ�
ఇంటింటికీ తాగునీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడుగనని ధైర్యంగా చెప్పిన దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు.
తెలంగాణలోనే తమ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ (హాన్-హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్) గ్రూప్ చైర్మన్ యంగ్ లియూ స్పష్టంచేశారు.
గోదావరి బేసిన్ అవసరాలు తీరిన తర్వాత, ట్రిబ్యునల్ కేటాయించిన 968 టీఎంసీల జలాలకు ఎలాంటి నష్టం లేకుండా గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై ముందుకుపోవాలని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది.