ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటు ప్రధాన సూచీగా నిలుస్తుంది.
గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలు, పర్యాటకులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ రెండు స్పెషల్ ఆఫర్లను ప్రకటించింది. ఇప్పటికే టీ-24 టికెట్ ఇస్తున్న సంస్థ..
అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి చేయగా పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్లో గురువారం చోటుచేసుకున్నది.
బోరులో మోటర్ లేకపోయినా పాతాళగంగ మాత్రం పైకి తన్నుకొస్తున్నది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లికి చెందిన కుంట రంగారెడ్డి అనే రైతు పొలంలోని బోరు నుంచి 24 గంటలు నీరు పైకి ఉబికి వస్తున్నది. 15 ఏండ్ల క
తెలంగాణ పల్లెల్లో అభివృద్ధి బాగా జరుగుతున్నదని మాల్దీవ్స్ ప్రతినిధులు కొనియాడారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ (ఎన్ఐఆర్డీ) అధికారుల ఆధ్వర్యంలో గురువారం మాల్దీవ్స్ బృందం సంగా
కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందర్ను చైర్మన్గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగ�
Ambedkar Statue | ఏప్రిల్ 14న దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఐ మ్యాక్స్ థియేటర్ పక్కన ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణం ఇప్పట
NEET | హైదరాబాద్ : దేశంలోని మెడికల్( Medical College ), బీడీఎస్( BDS ) కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2023( NEET UG 2023 ) ప్రవేశ పరీక్ష కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( National Testing Agency ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఏడాది కు
Minister Harish Rao | ఇన్ఫ్లుయెంజా కేసులపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వివిధ దేశాలు, పలు రాష్ట్రాల్లో ఇన్ఫ్లుయెంజా కేసుల పెరుగుదల నేపథ్యంలో బుధవారం వైద�