కేంద్ర ప్రభుత్వం దేశంలో జీఎస్టీని ప్రవేశపెట్టిన నాటి నుంచి తెలంగాణ పన్ను వసూళ్లలో ప్రతి ఏడాది వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. జీఎస్టీని ప్రవేశపెట్టిన 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 2023-24వ ఆర్థిక సంవత్సర
అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
పదవి కట్టబెట్టారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యవహారం. ఆ పదవి ఇచ్చిందే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి అన్నట్టుగా ఇష్టంవచ్చినట్ట�
అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారిందని, కృత్రిమ మేధస్సు(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విభాగంలోనూ అద్భుతమైన పురోగతిని సాధించినట్లు తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ మిషన్ (టీ-ఎయిమ్
ఎంసెట్ ఇంజినీరింగ్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్లో 19వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. తుది విడత కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్ల లెక్క ఇది. ఎంసెట్ తుది విడత కౌన్సెలింగ్లో సీట్లు పొందిన విద్యార్థ�
తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు టీఎస్ఎంసీ వెల్లడించింది.
ఉపాధ్యాయుల బదిలీల వివాదంపై ఈ నెల 23 నుంచి తుది విచారణ చేపడతామని హైకోర్టు ప్రకటించింది. ఉపాధ్యాయుల బదిలీలో దంపతులకు, ఉపాధ్యాయ సంఘ సభ్యులకు అదనపు పాయింట్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధా
Minister Harish Rao | తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ మేరకు రైతుల రూ.99,999 రుణాన్ని మాఫీ చేసిన సీఎం కేసీఆర్కు ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అవరోధాలు సృష్టించినా, కరోనా వంటి క్లిష్
Crop Loan Waiver | స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం శుభవార్తను చెప్పింది. ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ ప్రభుత్వం రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కో
TS Weather Update | రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్
వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ తీరంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, మయన్మార్, బంగ్లాదేశ్ దగ్గర ఉన్న మేఘ�
TSPSC | గ్రూప్-3 దరఖాస్తుల సవరణకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు తమ దరఖాస్తులను ఎడిట్ చేసుకోవచ్చు.
KTR | ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పైసల కోసమో, పదవుల కోసమో సురేందర్ ప్రజా జీవితంలోకి రాలేదు. తెల�
Minister Harish Rao | పంచాయితీ సెక్రెటరీలు ఇకపై ప్రభుత్వ ఉద్యోగులేనని, మరింత ఉత్సాహంతో కష్టపడి పని చేయాలని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ నియోజకవర్గంలో 75 మంది పంచాయితీ సెక్రెటరీ రిజర్వేషన్ చేస్తూ ఉద్యోగ నియామక పత్
అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సిద్ధమవుతున్నది. ఈ సమయంలో పార్టీలు ఏ ని యోజకవర్గాల్లో ఏ అభ్యర్థిని నిలుపాలి? ఎవ రు సరైన వ్యక్తి? గెలుస్తారా? ఓడుతారా? రా జకీయ సమీకరణాలు ఏమిటి? వంటి అంశాలపై దృష్టిపెట్టాల్సి ఉంటు�