Hyderabad | చెట్లకు ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించవద్దని అధికారులు ఎంతగా చెబుతున్నా చాలామంది దీన్ని పట్టించుకోవట్లేదు. తమ సంస్థల ప్రమోషన్ కోసం చెట్లకు పోస్టర్లను తగిలిస్తున్నారు. ఇలా నిబంధలను అతిక్రమ�
Hyderabad | నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులను శాశ్వతంగా దూరం చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ చేపట్టిన స్ట్రాటెజిక్ రెడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో మరో పని పూర్తయింది. 19వ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయి త్వరలోనే అందుబ�
Hyderabad | శనివారం (మార్చి 11) సాయంత్రం 4 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు 3 రోజుల పాటు నగరంలో వైన్షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ అదేశాలు జారీ చేసింది.
CM KCR | కేంద్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై బీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇటీవల కాలంలో విపక్షాలపై, తమకు ఎదురు నిలబడే, తమను ప్రశ్నించేవారిపై కేంద్ర ప్రభుత్వ సంస్థలతో �
రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేల సాయం అందిస్తామని మహారాష్ట్ర సర్కార్ ప్రకటించడం బీఆర్ఎస్ తొలి విజయమని బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి హిమాన్షు తివారీ అన్నారు. రైతుల పార్టీ బీఆర్ఎస్ గులాబ
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ దేశంలోని అనేక రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో ఏటా గణనీయ వృద్ధి రేటును నమోదు చేస్తున్నది.
మహిళలు గళమెత్తారు. తమకు జరుగుతున్న అన్యాయంపై కన్నెర్ర చేశారు. మూడు దశాబ్దాలుగా మహిళా బిల్లును తొక్కిపెట్టిన కేంద్రం తీరుకు నిరసనగా జంతర్మంతర్ వేదికగా చేపట్టిన ఒక రోజు నిరసన దీక్షలో తమ సత్తా చాటారు.
సావిత్రీబాయి ఫూలే జీవితం అందరికీ ఆదర్శం అని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ పటేల్ తెలిపారు. స్థానిక రిషి కాన్వెంట్ స్కూల్లో శుక్రవారం ఫూలే వర్ధంతి నిర్వహించారు.
CM KCR | హైదరాబాద్ : ఈ దేశం నుంచి బీజేపీ( BJP )ని తరిమేసే వరకు మన పోరాటం ఆగదు అని బీఆర్ఎస్( BRS Party ) అధినేత, సీఎం కేసీఆర్( CM KCR ) స్పష్టం చేశారు. తెలంగాణ ప్రగతిని బీజేపీ పార్టీ ఓరుస్తలేదు. బీజేపీ చేతకావడం లేదన�
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు.