CM KCR | రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండునూరేండ్లు ఆరోగ్యంగా ఉండాలని ప్రా ర్థిస్తూ మంత్రులు వీ శ్రీనివాస్గౌడ్,
తెలంగాణలో డిజిటల్ సాధికారత దిశగా నాస్కామ్ ఫౌండేషన్, డీఎక్స్సీ టెక్నాలజీస్ కృషి చేస్తున్నాయి. ఇరు సంస్థలు కలిసి ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రంభీమ్ జిల్లాల్లో లక్ష మందికి డి జిటల్ అక్షరాస్యతన�
హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్, ఫైర్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని నేషనల్ సెంటర్ ఫర్ సేఫ్టీ, ఇంజినీరింగ్ సంస్థ డైరెక్
టీఎస్ సెట్ 2022 పరీక్ష లు మంగళవారం నుంచి నిర్వహించనున్నట్టు సెట్ సభ్యకార్యదర్శి మురళీకృష్ణ తెలిపారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్టు పేర్కొన్నారు.
CM KCR | సీబీఐ మాజీ డైరెక్టర్, ఉమ్మడి రాష్ట్రంలో కేబినెట్లో మంత్రిగా పనిచేసిన విజయరామారావు మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సీఎం తన సంతాపాన్ని ప్రకటించారు.
Half day School | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. 15 నుంచి ఏప్రిల్ 24 వరకు హాఫ్ డే తరగతులు కొనసాగుతాయని పేర్కొంది.
ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు రావడం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (CM KCR) హర్షం వ్యక్తంచేశారు. విశ్వ సినీయవనిక మీద ఒక తెలుగు సినిమా సత్తా చాటుతూ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉన్నదని ఏఐజీ దవాఖాన వైద్యులు వెల్లడించారు. కేసీఆర్ ఆదివారం ఉదయం గ్యాస్ట్రిక్ సమస్యతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు �
అతిపెద్ద అంబేదర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం. సచివాలయానికి సైతం అంబేదర్ పేరు పెట్టుకొన్నాం. దళితబంధు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నాం. దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అంబేదర్ వారసత్వ స్ఫూర�
పరిశ్రమలు, భవన నిర్మాణాలకు అత్యంత వేగంగా అనుమతులివ్వడంలో యావత్తు దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం.. ప్రజా సమస్యల పరిష్కారంలోనూ ఉత్తమ ప్రదర్శన కనబరుస్తున్నది.
దేశంలో రోజు రోజుకీ ఆకలి కేకలు పెరుగుతున్నాయి. పేదోడికి బుక్కెడు బువ్వ దొరకడం లేదు. ప్రపంచ ఆకలి సూచీలో మన దేశం 101వ స్థానం నుంచి 107 స్థానానికి దిగజారింది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఒక వైపు, గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సాంకేతిక హాజరు విధానం అమలు మరోవైపు. వెరసి గ్రామీణ రైతులు అర్ధాకలితో అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.