Bandi Sanjay | బీజేపీలో ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా పేలింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా పార్టీ నిలువునా చీలిపోతున్నది. వాస్తవానికి బండి సంజయ్ప�
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
బ్లాక్ మెయిల్ రాజకీయాలకు సీఎం కేసీఆర్ భయపడబోరని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. కేసీఆర్పై విమర్శలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
Adani Group | అదానీ-హిండెన్బర్గ్ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ పట్టుబట్టింది. కేంద్ర బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో కరీంనగర్ డెయిరీకి జైకా ప్రాజెక్టు కింద రూ.90.70 కోట్ల రుణం మంజూరు కానున్నదని, ఇందులో రూ.71.52 కోట్లు రుణం కాగా, రూ.12.46 కోట్లు గ్రాంట్ రూపంలో, మరో రూ.6.72 కోట్లు కరీంనగర్ డైయిరీ సహకారంతో ప్రాజెక్టు రూపుది�
Kamareddy | వృద్ధాప్యంలో తండ్రిని ప్రేమగా చూసుకోవాల్సిన కూతుళ్లు ఆస్తి కోసం దారుణానికి ఒడిగట్టారు. కన్న తండ్రిని ఇంట్లో ఉంచి కాల్చేశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి చో�
MLAs Poaching Case | ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐకి చుక్కెదురైంది. కేసు అంశం తమ పరిధిలో ఉన్నందున సీబీఐ దర్యాప్తు చేపట్టరాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు రికార్డులు, పత్రాలు ఇవ్వకూడదని తెలంగాణ సర్కారుకు ఉత�
తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ వద్ద తీర్చిదిద్దిన బుద్ధవనాన్ని సందర్శించాలని బౌద్ధగురువు దలైలామాను బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య కోరారు.
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశంలోనే ఓడీఎఫ్ ప్లస్లో తెలంగాణ టాప్గా నిలిచింది. వందశాతం ఓడీఎఫ్ గ్రామాలతో రాష్ట్రం సత్తాచాటింది.
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
Agriculture | వారిద్దరూ కవలలు. పుట్టింది పల్లెటూరు.. చదివింది బీటెక్.. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు.. రూ. లక్షల్లో జీతం.. అయినా అక్కడ ఇమడలేకపోయారు.. కరోనా సమయంలో ఇంటికి చేరుకున్నారు.. తండ్రి చేస్తున్న వ్యవసాయంపై మక�
సాయుధ రైతాంగ పోరాటం, తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమాలు సమకాలీన భారతదేశ చరిత్రలో అద్భుత ఘట్టాలని అలహాబాద్ యూనివర్సిటీ, కళ్యాణి యూనివర్సిటీల మాజీ వైస్ చాన్స్లర్, ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ రతన్లాల్ �
అధైర్యపడవద్దని.. యావత్ తెలంగాణ సమాజం ఎమ్మెల్సీ కవితకు అండగా ఉందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో భారత జాగృతి వ్య�