దళిత బాలుడు తరాజును తాకాడని కిరాణా దుకాణం యజమాని, అతడి భార్య కలిసి చితకబాదారు. బాలుడికి తీవ్ర గాయాలు కాగా చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు.
CM KCR | మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు భౌతికకాయానికి మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. విజయరామారావు సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సీ�
Agriculture | మాఘి జొన్న, తెల్లజొన్న, ఎర్రజొన్న, పచ్చజొన్న.. ఒకప్పుడు మన పల్లెల్లో విరివిగా కాసిన ఈ జొన్న పంట కాలక్రమంలో కనుమరుగైపోయి.. ‘ముళ్ల జొన్న’గా సరికొత్త రూపంలో మళ్లీ వచ్చింది. అనుకూలమైన నేలలు, తక్కువ నీటి వి�
Telangana | గుండ్రంగా, నునుపుగా, వివిధ రంగుల్లో కనిపించే రాళ్లు కృష్ణానది తీరంలో మాత్రమే లభ్యమవుతాయి. వీటిని గృహ నిర్మాణంలో సుందరీకరణకు ఉపయోగిస్తారు. ఈ రాళ్లకు డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమంగా తరలిస్తూ సొమ్ము �
Twins | వాళ్లిద్దరూ ఒకేలా ఉంటారు. రూపం గుర్తు పట్టకుండా ఉంటారు. దగ్గరి వాళ్లు, రోజూ చూస్తున్నవాళ్లు అయినా సరే ఒక్కోసారి ఆయనను ఈయన అనుకుంటారంటే అతిశయోక్తి కాదు. దగ్గరికి వచ్చి చూస్తే తప్పా ఇద్దరి మధ్య తేడాలేం�
Transco CMD Prabhakar Rao | రాష్ట్ర చరిత్రలోనే మంగళవారం అత్యధిక విద్యుత్ వినియోగం జరిగింది. మార్చి నెలలో అనుకున్న విధంగానే 15వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. మంగళవారం ఉదయం 10 : 03 గంటలకు 15,062 మెగా వాట్ల విద్యుత్ విన�
Banswada | బాన్సువాడ పట్టణం అభివృద్ధికి చిరునామాగా మారింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక కృషితో సుందరంగా ముస్తాబైంది. పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన నాటి నుంచి వేగంగా అభివృద్ధి చెం
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాగులు, వంకలకు పునరుజ్జీవం వచ్చింది. పుష్కలమైన నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక వాగులపై చెక్ డ్యాం నిర్మాణం చేపట్టడంతో �
KTR | దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఐదుగురిని విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వానికి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ప్రగతి భవన్లో యూఏఈ ర�
Rains in Telangana | రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఒకవైపు భగభగ మండే ఎండలు కాస్తాయి. మరోవైపు వానలూ కురుస్తాయి. దీంతో విరుద్ధమైన వాతావరణం నెలకొంటుంది.
TS Schools | రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని విద్యాశాఖ నిర్ణయించింది. వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొంటూ సోమ వారం ఉత్తర్వులు జారీ చేసింది.
TSPSC | రాష్ట్రంలో ఈ నెల ఐదున జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నద
Singareni Elections | సింగరేణి సంస్థలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలకు ఎట్టకేలకు గ్రీన్సిగ్నల్ లభించింది. సోమవారం హైదరాబాద్లోని ఆర్ఎల్సీ కార్యాలయంలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఎన్నికల రిటర్నిం�