Palla Rajeshwar Reddy | గతంలో ఎన్నడు లేని విధంగా తెలంగాణ సర్కారు పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై బీజేపీ నేతలవి తప్పుడు వ్యాఖ
Bonalu | తెలంగాణ కల్చరల్ సొసైటీ ఫర్ సింగపూర్ ( టీసీఎస్ఎస్ ) ఆధ్వర్యాన ఆదివారం సింగపూర్ ( Singapoor )లో బోనాల ( Bonalu ) పండుగను ఘనంగా నిర్వహించారు.
TS Weather | రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది.
అభివృద్ధిలో అమెరికాతో (America) హైదరాబాద్ (Hyderabad) పోటీపడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉండగా విదేశాల్లో ఉన్న కొడుకు, కూతురు సొంతూరికి రమ్మంటే వచ్చేవాళ్లు కాదని చ�
తెలంగాణ (Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాతే బోనాలు పండుగ (Bonala Festival) ఘనంగా జరుగుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. బోనాలు మన సంస్కృతికి ప్రతీకగా నిలలుస్తాయని తెలిపారు.
‘మా తాతల కాన్నుంచి ఇక్కడ్నే ఉంటున్నం. అందుబాటులో ఉన్న భూమిని సాగు చేసుకుంటూ వస్తున్నం. అయినా ఎప్పటికప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్లు మమ్మల్ని భూముల నుంచి గెదిమేవాళ్లు. వేసిన పంట పాడు చేసేవాళ్లు. అధికారుల కాళ్ల
‘ప్రజలు ఈరోజు గురించే ఆలోచిస్తారు.. రాజకీయ నాయకులు రేపు రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తారు.. దార్శనికులు రేపటి తరం గురించి ఆలోచిస్తారు’. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మూడో కోవకు చెందుతారు. ఆయన దశాబ్దాల �
గతం లో పార్లమెంట్ సాక్షిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. ఇప్పు డు అదే కేసీఆర్పై విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర ఎైక్సెజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆక్షేపిం
Minister Sabitha Indra Reddy | వరంగల్ సభలో ప్రధాని మోదీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్పై చేసిన విమర్శలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ అసత్యాలు ప్రచారం చేయడానికి తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు ఉ
Minister Koppula | ముఖ్యమంత్రి సహాయ నిధి ఓపుణ్య కార్యక్రమం అని, అనేకమంది పేద ప్రజల ప్రాణాలు కాపాడుతుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జిల్లాలోని ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యక్రమంలో శనివారం ముఖ్�
PM Modi | తెలంగాణ రాష్ట్ర విభజన చట్టం హమీలను అమలుచేయకుండా కేంద్రప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, విభజన హామీలు అమలు చేయకుండా ఏ మొఖం పెట్టుకొని తెలంగాణకు వచ్చారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్�
PM Modi | ప్రధాన మంత్రి మోదీ హన్మకొండ సభలో పచ్చి అపద్దలను మాట్లాడారు. ప్రధానమంత్రి హోదాలో ఉండి అసత్యాలు ప్రచారం చేయడం సబబు కాదు. ప్రధానమంత్రి హోదాను ఆయన దిగజార్చారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి �
Saichand | గాయకుడు సాయిచంద్ కుటుంబాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సాయిచంద్ ఆత్మకు శాంతి చ�