Hailstorm | ఉపరితల ద్రోణి ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షం కురిసింది. సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాళ్ల వాన దంచికొట్టింది. పంటలు నేల మట్టమవగా, చెట్లు విరిగిపడ్డాయి. వికారాబాద్ �
తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి, ఉమ్మడి ఆదిలాబాద్ ఇన్చార్జి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని బెల్లంపల్�
మర్పల్లి మండల కేంద్రంతోపాటు పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వర్షం కురిసింది. రోడ్లు, ఇండ్లపై వడగండ్లు పడడంతో తెల్లని మంచుతో కప్పుకుపోయినట్లు, విదేశాల్లో ఉన్న మాదిరిగా ప్రజలకు ఆనందాన్ని కలిగించాయి. వర్�
దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. మొత్తం 1,90,63,058 గొర్రెలతో రాష్ట్రం మొదటి స్థానం దక్కించుకొన్నది. నిరుడు కూడా గొర్రెల సంఖ్యలో తెలంగాణ నంబర్ వన్గా నిలువగా, ఆ రికార్డును ఈ ఏడాది కూడ
ఉన్నత విద్యారంగంలో ప్రగతిశీల మార్పులు అవసరమని నేషనల్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (నీపా) ఉపకులపతి, ఉన్నత, వృత్తి విద్య విభాగాధిపతి, ప్రొఫెసర్ సుధాంశు భూషణ్ అభిప్రాయపడ్డారు.
సంచార కులాల జీవన స్థితిగతులపై శాస్త్రీయమైన అధ్యయనం చేయాలని జాతీయ డీఎన్టీ (డీనోటిఫైడ్ ట్రైబ్స్) కమిషన్ మాజీ చైర్మన్ బాలకృష్ణ రెనకె విజ్ఞప్తి చేశారు.
జాతీయ, అంతర్జాతీయ పోలీస్ క్రీడల్లో తెలంగాణ సత్తా చాటుతున్నదని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు సాధించాలని డీజీపీ అంజనీకుమార్ ఆకాంక్షించారు.
cs shanti kumari | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉగాది ఉత్సవాల్లో అధికారులందరూ సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమార�
VTGCET 2023 | హైదరాబాద్ : సాంఘిక, గిరిజన, బీసీ, సాధారణ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో( Residential Schools ) 5వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణకు విధించిన గడువును మార్చి 20వ తేదీ వరకు పొడిగించారు.
Telangana | హైదరాబాద్ : జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే పోలీసుల క్రీడల్లో తెలంగాణ పోలీసులు( Telangana Police ) సత్తా చాటుతున్నారని, అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని పతకాలు రాష్ర్టానికి అందించాలని డీజీపీ అంజనీ కు�
Minister Jagadish Reddy | సూర్యాపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC kavitha ) విషయంలో ఈడీ( ED ) తన పరిధిని మించి ప్రవర్తిస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి( Minister Jagadish Reddy ) ధ్వజమెత్తారు. చట్ట ప్రకారం విచారణ జ
Covid-19 | పలు రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలను కేంద్రం గురువారం అప్రమత్తం చేసింది. ఈ మేరకు వైరస్ నివారణకు చర్యలు చేపట్టాలని లేఖలు రాసింది. ఆరు రాష్ట్రాల్లో కేరళ, మహా